+91 95819 05907

తెలుగుదేశం పార్టీ నాయకులు బండ్ల రాము చిత్రపటానికి నివాళులు.

తెలుగుదేశం పార్టీ నాయకులు బండ్ల రాము చిత్రపటానికి నివాళులు.

నేటి గదర్ న్యూస్, చింతకాని :

పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన ఖమ్మం పట్టణ తెలుగుదేశం నాయకులు బండ్ల రాము మృతి పట్ల పలువురుఆయనచిత్రపటానికినివాళులర్పించారు.కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేలుకుంట్ల శ్రీనివాసరావు,మండలసిపిఎం నాయకులు వత్సవాయి జానకి రాములు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కంచుమర్తిరామకృష్ణ,ఉపాధ్యాయ పెన్షనర్ సంఘం నాయకులు అంబటి శాంతయ్య,కంచుమర్తి పుల్లయ్య, అలవాల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సామినేని అప్పారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తన్నీరు శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాతూరి రాము తదితరులు నివాళులర్పించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

8 హంగ్ మున్సిపాలిటీలకు అబ్సర్వర్లను నియమించిన కాంగ్రెస్ AICC ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

8 హంగ్ మున్సిపాలిటీలకు అబ్సర్వర్లను నియమించిన కాంగ్రెస్ AICC ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ Post Views: 4

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ

*ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ* *పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని కోరిన మంత్రి తుమ్మల* – తిరుమలలో తెలంగాణ రాష్టానికి 5 ఎకరాల స్థలం

Read More »

అధికారం కోసం జెండాలు అజెండాలను పక్కనపెట్టి న ఆ రెండు పార్టీలు: బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు ధ్వజం

తెలంగాణలో అధికారం కోసం జెండాలు అజెండాలను పక్కనపెట్టి అధికార పీఠం కోసం @INCTelangana , @BJP4Telangana ఎంతలా దిగజార్చవచ్చో నేడు నిరూపించాయి అని టిఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ద్వజమెత్తారు. మార్పు

Read More »

తెలుగుదేశం పార్టీ నాయకులు బండ్ల రాము చిత్రపటానికి నివాళులు.

తెలుగుదేశం పార్టీ నాయకులు బండ్ల రాము చిత్రపటానికి నివాళులు. నేటి గదర్ న్యూస్, చింతకాని : పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన ఖమ్మం పట్టణ తెలుగుదేశం నాయకులు బండ్ల రాము మృతి పట్ల పలువురుఆయనచిత్రపటానికినివాళులర్పించారు.కార్యక్రమంలో మండల

Read More »

కేంద్ర రాష్ట్ర సర్కార్లు దిగి వచ్చేవరకు దశలవారీగా కార్మిక ఉద్యమాలు కొనసాగిస్తాం.

*లేబర్ కోడ్లను రద్దు చేయ్యాలి ఉపాధి హామీ చట్టాన్ని పునర్దించాలి* *కార్మికుల పోరాటాలకు ప్రభుత్వాలు దిగిరాక తప్పదు* నేటి గదర్‌ కరకగూడెం: 44 కార్మిక చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు మారణశాసాన్ని

Read More »

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు:మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అక్రిడిటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా‍ ‍అర్హులందరికీ న్యాయం -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రంలో

Read More »

 Don't Miss this News !