+91 95819 05907

నల్గొండ భారీ బహిరంగ సభ ను విజయవంతం చేద్దాం:కోలా రాజు

*కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..*

**పోరాడి సాధించిన తెలంగాణ లో కాంగ్రెస్ పాలనలో మళ్ళీ నీళ్ల పోరాటం*

*నల్గొండ భారీ బహిరంగ సభ ను విజయవంతం చేద్దాం*

*తెలంగాణ బలం. గళం.దళం బిఆర్ఎస్*

*తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కు ఎంతటి దాకా నైనా పోరాటం*

**రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి..తెల్ల కాగితం మీద అంకెలు రాసినట్టే ఉంది*

*భద్రాచలం గుడి అభివృద్ధి కి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి*

*సమావేశంలో బిఆర్ఎస్ మండల నాయకులు ఆకోజు సునిల్ కుమార్*

నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల నాయకులు కోలా రాజు అధ్యక్షతనసోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల నాయకులు *ఆకోజు సునిల్ కుమార్ మాట్లాడుతూ* కృష్ణా జలాల పరిరక్షణకై రేపు నల్లగొండలో జరిగే బహిరంగ సభ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు..
పోరాడి సాధించిన తెలంగాణలో కాంగ్రెస్ పాలన లో మళ్లీ నీళ్ల పోరాటం మొదలైందని కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటమేనని కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా కేంద్రానికి ఏ విధంగా కాంగ్రెస్ అప్పచెప్పుతుందని విమర్శించారు.. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో భద్రాచలం అభివృద్ధికి నిధులు కేటాయించలేదని పదేపదే విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉంటే మరి బడ్జెట్లో ఎందుకు భద్రాచలం అభివృద్ధి నిధులు కేటాయించలేదు వివరణ ఇవ్వాలని అన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేసే బాధ్యత నుండి తప్పుకునేందుకు కుయుక్తులు పన్నుతుందని తెలంగాణ రాష్ట్ర ఓటాన్ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా తెల్ల పేపర్ పై అంకెలు రాసిన చందంగా ఉందని అన్నారు..
ఈ సమావేశంలో కోటగిరి ప్రభోద్ కుమార్. గుంజ ఏడుకొండలు. బత్తుల నరసింహులు. లంకపల్లి విశ్వనాథ్. దన్నాన తరుణ్. చెన్నకేశవ. కొల్లిపాక శివ గుంజ బాబు. ప్రసాద్ .అయినాల రామకృష్ణ . అర్జున్ తదితరులు ఉన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

 Don't Miss this News !