+91 95819 05907

నల్గొండ భారీ బహిరంగ సభ ను విజయవంతం చేద్దాం:కోలా రాజు

*కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..*

**పోరాడి సాధించిన తెలంగాణ లో కాంగ్రెస్ పాలనలో మళ్ళీ నీళ్ల పోరాటం*

*నల్గొండ భారీ బహిరంగ సభ ను విజయవంతం చేద్దాం*

*తెలంగాణ బలం. గళం.దళం బిఆర్ఎస్*

*తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కు ఎంతటి దాకా నైనా పోరాటం*

**రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి..తెల్ల కాగితం మీద అంకెలు రాసినట్టే ఉంది*

*భద్రాచలం గుడి అభివృద్ధి కి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి*

*సమావేశంలో బిఆర్ఎస్ మండల నాయకులు ఆకోజు సునిల్ కుమార్*

నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల నాయకులు కోలా రాజు అధ్యక్షతనసోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల నాయకులు *ఆకోజు సునిల్ కుమార్ మాట్లాడుతూ* కృష్ణా జలాల పరిరక్షణకై రేపు నల్లగొండలో జరిగే బహిరంగ సభ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు..
పోరాడి సాధించిన తెలంగాణలో కాంగ్రెస్ పాలన లో మళ్లీ నీళ్ల పోరాటం మొదలైందని కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటమేనని కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా కేంద్రానికి ఏ విధంగా కాంగ్రెస్ అప్పచెప్పుతుందని విమర్శించారు.. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో భద్రాచలం అభివృద్ధికి నిధులు కేటాయించలేదని పదేపదే విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉంటే మరి బడ్జెట్లో ఎందుకు భద్రాచలం అభివృద్ధి నిధులు కేటాయించలేదు వివరణ ఇవ్వాలని అన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేసే బాధ్యత నుండి తప్పుకునేందుకు కుయుక్తులు పన్నుతుందని తెలంగాణ రాష్ట్ర ఓటాన్ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా తెల్ల పేపర్ పై అంకెలు రాసిన చందంగా ఉందని అన్నారు..
ఈ సమావేశంలో కోటగిరి ప్రభోద్ కుమార్. గుంజ ఏడుకొండలు. బత్తుల నరసింహులు. లంకపల్లి విశ్వనాథ్. దన్నాన తరుణ్. చెన్నకేశవ. కొల్లిపాక శివ గుంజ బాబు. ప్రసాద్ .అయినాల రామకృష్ణ . అర్జున్ తదితరులు ఉన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !