+91 95819 05907

ఇసుక మాఫియా పై మైనింగ్, పోలీస్ అధికారుల మెరుపు దాడి:15 లారీలు పట్టివేత

ఇసుక మాఫియా పై మైనింగ్ పోలీస్ అధికారుల మెరుపు దాడి
*భుర్గంపాహాడ్ బోర్డర్ లో ఇసుకను తరలిస్తున్న 15 లారీల పట్టివేత
* ఆంధ్ర నుండి ఈ ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం
* తెలంగాణ ప్రభుత్వం పై వైసీపీ నేతల ప్రకటననే కారణమా?
* ఇసుక సూరుల్ల గుండెల్లో వణుకు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గుండాల నుండి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు ఇసుకను తరలిస్తున్న 15 ఇసుక లారీలను తెలంగాణ మైనింగ్ , పోలీస్ శాఖ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. తెలంగాణ సీఎంవో అధికారుల ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున అధికారులు ఆకస్మిక దాడిలు నిర్వహించారు.
*అధికారులు పట్టుకున్న లారీ ల వివరాలు ఇలా ఉన్నాయి.*
ఐటిసి లారీ యార్డు ఎస్బిఐ సమీపంలో 2 లారీలు,
బిపిఎల్ స్కూల్ ఏరియాలో 3 లారీలు,
పుష్కర వనం ఏరియాలో 3 లారీలు,
క్రాస్ రోడ్ లో 4 లారీలు,
లక్ష్మీపురం పెట్రోల్ బంకు సమీపంలో సిమెంటు పోల్స్ పార్కింగ్ లో2 లారీలు…
రహదారి సమీపంలో కొన్ని లారీలు ఉన్నాయి. ఒక్కసారిగా అధికారులు ఇసుక లారీలపై ఆకస్మిక దాడులు చేయడంతో ఇసుక సురుల్లా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇటీవల కాలంలో ఆంధ్ర మంత్రులు, వైసీపీ నేతలు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో బుధవారం జరిగిన దాడులకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !