+91 95819 05907

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు: కానిస్టేబుల్ మృతి

constable died in accident

నేటి గదర్ న్యూస్,ములుగు,వాజేడు: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ కానిస్టేబుల్ దుర్మరణం పాలైన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆఫీసులో ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ పొదేం కోటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నరు.విధి నిర్వహణ లో భాగంగా మృతుడు కోటేశ్వరరావు శనివారం రాత్రి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పరిధిలో సిగ్నల్ దాటవేస్తున్న క్రమంలో ద్వి చక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు అతి వేగంగా ఢీ కొట్టింన ఘటనలో అక్కడికక్కడే కోటేశ్వరరావు మృతి చెందారు. అంత్యక్రియల కొరకువాజేడు మండలం మృతుడి స్వగ్రామం పెద్ద గొల్లగూడెం గ్రామం కు తరలించినట్లు పోలీసు శాఖ తెలిపారు. కోటేశ్వరరావు మరణ వార్త విన్న ఆయనకుటుంబంలో, స్వగ్రామంలో విషాదఛాయలనుకున్నాయి. మృతుడు కోటీశ్వరరావు 2009 సంవత్సరంలో కానిస్టేబుల్ గా విధుల్లో చేరారు మృతుడికి భార్యసౌజన్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !