+91 95819 05907

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు: కానిస్టేబుల్ మృతి

constable died in accident

నేటి గదర్ న్యూస్,ములుగు,వాజేడు: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ కానిస్టేబుల్ దుర్మరణం పాలైన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆఫీసులో ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ పొదేం కోటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నరు.విధి నిర్వహణ లో భాగంగా మృతుడు కోటేశ్వరరావు శనివారం రాత్రి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పరిధిలో సిగ్నల్ దాటవేస్తున్న క్రమంలో ద్వి చక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు అతి వేగంగా ఢీ కొట్టింన ఘటనలో అక్కడికక్కడే కోటేశ్వరరావు మృతి చెందారు. అంత్యక్రియల కొరకువాజేడు మండలం మృతుడి స్వగ్రామం పెద్ద గొల్లగూడెం గ్రామం కు తరలించినట్లు పోలీసు శాఖ తెలిపారు. కోటేశ్వరరావు మరణ వార్త విన్న ఆయనకుటుంబంలో, స్వగ్రామంలో విషాదఛాయలనుకున్నాయి. మృతుడు కోటీశ్వరరావు 2009 సంవత్సరంలో కానిస్టేబుల్ గా విధుల్లో చేరారు మృతుడికి భార్యసౌజన్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !