+91 95819 05907

జానంపేట లో మత్తు బాబుల వెకిలి చేష్టలు

మత్తులో జోగుతున్నారు
* అశ్లీలం గా ప్రవర్తిస్తున్నారు
* మత్తుబాబుల వెకిలి చేష్టలతో భయభ్రాంతులకు లోనవుతున్న జానంపేట ప్రజలు
* పోలీస్ లు గతంలో కౌన్సిలింగ్ ఇచ్చిన మారని చేష్టలు
* పోలీసులు వారి చేష్టలకు చెక్ పెట్టాలని వేడుకుంటున్న గ్రామస్తులు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(పినపాక): ఆ గ్రామంలో యువకులు మత్తులో జోగుతున్నారు. అది మధ్యమా లేక మరి ఇతర మత్తు పదార్థాలు సేవిస్తున్నారా తెలియాల్సింది. ఆ మత్తులో వారు పలు ఇళ్లలోకి చొరపడి ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారు.వారి వెకిలి చేష్టలకు సంబంధించిన విజువల్స్ నేటి గదర్ న్యూస్ సేకరించింది.బాధితులు, వీడియో విజువల్స్ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో ఓ రైతు ఇంట్లో వ్యక్తి చొరబడినట్లుగా సీసీ కెమెరా విజువల్స్ లో సోమవారం అర్ధరాత్రి రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో ఓ యువకుడు ఇంటి పరిసరాలను పరిశీలించాడు. ఎవరు గుర్తుపట్టని విధంగా మోకాని కి చేతులు అడ్డం పెట్టుకోవడమే కాకుండా టీ షర్ట్ ను సైతం మొఖం మీద కప్పుకోవడం జరిగింది. మత్తులో ఉన్న మైకంలో ఆ యువకుడు నీచాతి నీచంగా ప్రవర్తించాడు. మాటలు చెప్పడానికి వీలులేని విధంగా ప్రవర్తించడంతో అదృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఒక్క యువకుడి కాకుండా కొంతమంది యువకులు మత్తులో వికృత చేష్టలకు పాల్పడుతున్నారని గ్రామ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులకు గతంలో ఏడూళ్ళ బయ్యారం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు లేదు. ఇళ్లలో ఎవరు లేని సమయాన సీసీ కెమెరాలు ముందుకు వచ్చి వికృత చేష్టలకు పాల్పడడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ అధికారులు దృష్టి సారించి సైకో లకు తగిన బుద్ధి చెప్పాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !