+91 95819 05907

ఎన్నికల హామీలు నెరవేస్తున్నా BCM ఎమ్మెల్యే డా. తెల్లం కు ప్రత్యేక కృతజ్ఞతలు:

*డంపింగ్ యార్డు,కరకట్ట పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డా.తెల్లం
*స్లూయిజ్ మరమ్మత్తులు కూడా మొదలు పెట్టాలి
*అభివృద్ధి సహకరిస్తున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీ తాతా మధు లకు ధన్యవాదాలు
*భద్రాచలం సీనియర్ సిటిజన్ తాండ్ర వెంకట రమణ రావు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
2024 లో ఎన్నికల సందర్భంగా భద్రాచలం పట్టణ ప్రజలకు ఇచ్చిన హామి మేరకు అత్యవసర పనులు డంపింగ్ యార్డు,కరకట్ట పనులను సోమవారం ప్రారంభిం భద్రాచలం ఎమ్మెల్యే ..Dr తెల్లం వెంకట రావు కు, సహకరించిన మంత్రులకు, Mlc తాత మధు కి అధికారులకు భద్రాచలం సీనియర్ సిటజన్ తాండ్ర వెంకట రమణ రావు భద్రాచలం ప్రజలందరి తరపున కృతజ్ఞతాభివందనలు తెలిపారు.మరల గోదావరి వరదలు వచ్చేలోపు, స్లూయిజ్ మరమ్మత్తులు కూడా మొదలు పెట్టేందుకు తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకో వలసింది ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాలకు అతీతంగా వెనుకబడిన భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !