+91 95819 05907

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం సెలవు దినం ప్రకటించాలి

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర
మేడారం
శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం సెలవు దినం ప్రకటించాలి
పినపాక తహశీల్దార్ కార్యాలయంలో…
వినతి పత్రం అందజేసిన
జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా నాయకులు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర ,
కోట్లాదిమందికి కొంగుబంగారమై కోరికలను తీర్చే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను 1994 సంవత్సరం లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా ప్రకటించినప్పటికీ నేటికీ సెలవు ప్రకటించకపోవడం శోచనీయమన్నారు . ప్రపంచంలోనే వివిధ దేశాల నుండి దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి కోట్లాది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అయినా కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించకపోవడం ఆదివాసీలను అవమానపరచడమే అన్నారు. వెంటనే జాతర జరుగు ఫిబ్రవరి 21,22,23 తేదీలలో దేశ వ్యాప్తంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి
గొగ్గల ఆర్కే దొర,పినపాక మండల అధ్యక్షులు
కొమరం శ్రీను,ప్రధాన కార్యదర్శి
కుర్సం సారయ్య,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !