+91 95819 05907

మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని ఆదివాసి ఉద్యోగుల సంస్కృతిక సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట లో మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మణుగూరు డివిజన్ అధ్యక్షులు పోలబోయిన అనిల్ కుమార్ మాట్లాడుతూ..ఆసియా ఖండంలోనే అతిపెద్ద మేడారం జాతర, ఆదివాసుల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ జాతర ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంమేడారం జాతరను అధికారికంగా నిర్వహించలన్నారు. వాహనాల రద్దీ కారణం గా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించాలని డిమాండ్ అలాగే ఆదివాసి గ్రామాల్లో ఉండే ప్రజలు ఆదివాసీల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగ సంఘ నాయకులు కొమరం కేశవరావు కన్నయ్య రామారావు నాగరాజు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

 Don't Miss this News !