+91 95819 05907

విజయ సంకల్ప యాత్రను జయప్రదం చేయండి

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(భద్రాచలం పట్టణం), 20 ఫిబ్రవరి,:
మంగళవారం:
భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 25,26,27 తేదీలలో జరగనున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర సన్నాహక సమావేశం బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మా ఇంటి వద్ద నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన క్లస్టర్ ఇంఛార్జి మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ బిజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బీజేపీ సంకల్పయాత్ర ప్రారంభ భారీ బహిరంగ సభ, పదివేల మందితో ఈ నెల 25 ఆదివారం రోజున దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం పట్టణంలో జరగబోతుందని, ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ గారు హాజరుకానున్నారని, ఈ సభకు బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై భద్రాచలం పట్టణాన్ని కాషాయమయం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యాత్రా ప్రముఖ్ చాడా శ్రీనివాసరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు కె.వి.రంగా కిరణ్, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, మాజీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల చెర్వు శ్రీనివాసరావు, పార్లమెంట్ కన్వీనర్ ముస్కు శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం నియోజకవర్గం యాత్ర ప్రముఖ్ బిట్రగుంట క్రాంతి కుమార్, బిజెపి భద్రాచలం పట్టణ అధ్యక్షులు రామ్మోహన్రావు, నియోజకవర్గ కన్వీనర్లు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై..ఆశీర్వదించిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు.మడుపల్లి భాస్కర్.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, ఈరోజు ఖమ్మం పట్టణంలోని R R R. ఫంక్షన్ హాల్ నందు …చింతకాని చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ *దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మేనకోడలు వేమూరి

Read More »

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ, నిరసన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన

Read More »

చలో వరంగల్, సైకిల్ పై ప్రచార యాత్ర నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: ఈనెల 27 న వరంగల్ లో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ, ను జయప్రదం చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించిన భద్రాద్రి

Read More »

ఈనెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది

. గజ్వేల్ మండల్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి చిట్యాల ఎల్లం. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 24. వరంగల్ లో ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే రజోత్సవ

Read More »

 Don't Miss this News !