+91 95819 05907

సన్ ఫ్లవర్ రైతులకు మద్దతు ధర రాక తీవ్ర నష్టం:మాజీ మంత్రి హరీష్ రావు

సన్ ఫ్లవర్ రైతులకు మద్దతు ధర రాక తీవ్ర నష్టం:మాజీ మంత్రి హరీష్ రావు
*ప్రభుత్వం మద్దతు ధరకు సన్ఫ్లవర్ గింజలు కొనాలి
*రూ.4 వేలనుంచి రూ.5 వేలకు పంటను అమ్ముకుంటున్న సన్ఫ్లవర్ రైతులు
*ప్రభుత్వం క్వింటా రూ.6,760 మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
* రాష్ట్రవ్యాప్తంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
* గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు
* వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: సన్ ఫ్లవర్ పంటను ప్రభుత్వం రైతుల వద్ద నుండి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్ఫ్లవర్ పంటకు మద్దతు ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన తెలుపుతారు. మార్కెట్ యార్డులో రూ.4వేలు,5వేలకు రైతులు సన్ఫ్లవర్ పంటను అమ్ముకుంటున్నారని తద్వారా గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వెలుగుచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సన్ఫ్లవర్ పంటను కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సంవత్సరం సన్ఫ్లవర్ గింజలకు క్వింటాకు రూ.6760 మద్దతు ధర ఉందని, ఈ మేరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సన్ఫ్లవర్ గింజలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !