+91 95819 05907

సన్ ఫ్లవర్ రైతులకు మద్దతు ధర రాక తీవ్ర నష్టం:మాజీ మంత్రి హరీష్ రావు

సన్ ఫ్లవర్ రైతులకు మద్దతు ధర రాక తీవ్ర నష్టం:మాజీ మంత్రి హరీష్ రావు
*ప్రభుత్వం మద్దతు ధరకు సన్ఫ్లవర్ గింజలు కొనాలి
*రూ.4 వేలనుంచి రూ.5 వేలకు పంటను అమ్ముకుంటున్న సన్ఫ్లవర్ రైతులు
*ప్రభుత్వం క్వింటా రూ.6,760 మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
* రాష్ట్రవ్యాప్తంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
* గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు
* వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: సన్ ఫ్లవర్ పంటను ప్రభుత్వం రైతుల వద్ద నుండి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్ఫ్లవర్ పంటకు మద్దతు ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన తెలుపుతారు. మార్కెట్ యార్డులో రూ.4వేలు,5వేలకు రైతులు సన్ఫ్లవర్ పంటను అమ్ముకుంటున్నారని తద్వారా గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వెలుగుచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సన్ఫ్లవర్ పంటను కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సంవత్సరం సన్ఫ్లవర్ గింజలకు క్వింటాకు రూ.6760 మద్దతు ధర ఉందని, ఈ మేరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సన్ఫ్లవర్ గింజలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !