+91 95819 05907

సమ్మక్క తల్లి స్పూర్తితో 10 సంవత్సరాల దోపిడీ పై కొట్లాడి అధికారంలోకి వచ్చినం;సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క తల్లి స్పూర్తితో 10 సంవత్సరాల దోపిడీ పై కొట్లాడినం;సీఎం రేవంత్ రెడ్డి
* సమ్మక్క సారలమ్మ జాతరకు రూ 110 కోట్లు కేటాయించినం
* ఆధిపత్యం చేలాయిస్తే ఎవరో ఒకరు పుడతారు
* పేదల ప్రభుత్వం ఏర్పడింది
* ప్రజా పాలన ద్వారా ప్రజలకు చేరువవుతాం
* ప్రజలకు ఏం కావాలో అదే మా ఎజెండా
* సమ్మక్క జాతరకు 6000 బస్సులు కేటాయించాం
*18 కోట్ల మంది ఆడపడుచులు ఉచితబస్సును సద్వినియోగం చేసుకున్నారు
నేటి గదర్ న్యూస్,ములుగు ప్రతినిధి: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల స్ఫూర్తితో 10 సంవత్సరాల అరాచక పాలన పై పోరాటం చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్ చేశారు. ఆయనమేడారం లో సమ్మక్క సారలమ్మ అమ్మ వార్లను శుక్రవారంమంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు గత పది సంవత్సరాలుగా అంచివేతకు గురయ్యారాన్ని, అలాంటి సందర్భంలో ఎవరో ఒకరు పుడతారని గత పాలన ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్ష కామెంట్ చేశారు.సమ్మక్క సారలమ్మ జాతరకు రూ 110 కోట్లు కేటాయించినం. మేడారం జాతరకు ప్రభుత్వం 6000 బస్సుల ద్వారా ప్రయాణికులను చేరవేయడం జరిగిందన్నారు. అలాగే అదనంగా మరో 100 బస్సులు కేటాయించడం జరిగిందని సీఎం తెలిపారు. సమ్మక్క తల్లి స్ఫూర్తితో ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆధిపత్యం చేలాయిస్తే ఎవరో ఒకరు పుడతారు.పేదల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజా పాలన ద్వారా ప్రజలకు చేరువవుతాం.ప్రజలకు ఏం కావాలో అదే మా ఎజెండా. తెలంగాణ రాష్ట్రంలో 18 కోట్ల మంది ఆడపడుచులు ఉచిత బస్సు సర్వీసు సద్వినియోగం చేసుకున్నారని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తాం అని అన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు వివిధ శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 5

Read More »

భూదాన్ నిర్వాసితులను ఇండ్లలోకి పంపే వరకు పోరాటం చేస్తాం*

తుమ్మల , శ్రీనివాస్ రెడ్డి , భట్టి పేదల పక్షమే అంటే మా పోరాటం లో భాగస్వామ్యం కావాలి.* *బీసీ , ఎస్సీ , ఎస్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ విషాదారన్ మహరాజ్* నేటి

Read More »

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు ​యుద్ధ మేఘాల నేపథ్యంలో నాయకుడు క్షేమంగా రావాలని ఆకాంక్ష నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 03: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ

Read More »

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

 Don't Miss this News !