+91 95819 05907

సమ్మక్క తల్లి స్పూర్తితో 10 సంవత్సరాల దోపిడీ పై కొట్లాడి అధికారంలోకి వచ్చినం;సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క తల్లి స్పూర్తితో 10 సంవత్సరాల దోపిడీ పై కొట్లాడినం;సీఎం రేవంత్ రెడ్డి
* సమ్మక్క సారలమ్మ జాతరకు రూ 110 కోట్లు కేటాయించినం
* ఆధిపత్యం చేలాయిస్తే ఎవరో ఒకరు పుడతారు
* పేదల ప్రభుత్వం ఏర్పడింది
* ప్రజా పాలన ద్వారా ప్రజలకు చేరువవుతాం
* ప్రజలకు ఏం కావాలో అదే మా ఎజెండా
* సమ్మక్క జాతరకు 6000 బస్సులు కేటాయించాం
*18 కోట్ల మంది ఆడపడుచులు ఉచితబస్సును సద్వినియోగం చేసుకున్నారు
నేటి గదర్ న్యూస్,ములుగు ప్రతినిధి: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల స్ఫూర్తితో 10 సంవత్సరాల అరాచక పాలన పై పోరాటం చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్ చేశారు. ఆయనమేడారం లో సమ్మక్క సారలమ్మ అమ్మ వార్లను శుక్రవారంమంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు గత పది సంవత్సరాలుగా అంచివేతకు గురయ్యారాన్ని, అలాంటి సందర్భంలో ఎవరో ఒకరు పుడతారని గత పాలన ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్ష కామెంట్ చేశారు.సమ్మక్క సారలమ్మ జాతరకు రూ 110 కోట్లు కేటాయించినం. మేడారం జాతరకు ప్రభుత్వం 6000 బస్సుల ద్వారా ప్రయాణికులను చేరవేయడం జరిగిందన్నారు. అలాగే అదనంగా మరో 100 బస్సులు కేటాయించడం జరిగిందని సీఎం తెలిపారు. సమ్మక్క తల్లి స్ఫూర్తితో ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆధిపత్యం చేలాయిస్తే ఎవరో ఒకరు పుడతారు.పేదల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజా పాలన ద్వారా ప్రజలకు చేరువవుతాం.ప్రజలకు ఏం కావాలో అదే మా ఎజెండా. తెలంగాణ రాష్ట్రంలో 18 కోట్ల మంది ఆడపడుచులు ఉచిత బస్సు సర్వీసు సద్వినియోగం చేసుకున్నారని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తాం అని అన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు వివిధ శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !