+91 95819 05907

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా…ఎందుకంటే…

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాగా వెయ్యాలని భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావుకు మరొకసారి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.కాగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి అనేకమంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని,రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇద్దరు ఖమ్మం ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి రేపటినుండి పర్యటన లు ప్రారంభించనున్నారు. దీనితో ఆయన పర్యటనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ప్రసాద రెడ్డికి ఇచ్చిందా? అనే అనుమానాలకు తావిస్తుంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాలేరు,మధిర,వైరా, సత్తుపల్లి,కొత్తగూడెం, అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక మధిర మినహాయిస్తే మిగతా నియోజకవర్గాలలో మంత్రి పొంగిలేటి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ పొందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ కారణం చేత ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు మంత్రి పొంగిలేటికి మద్దతు పలికే ఆస్కారం ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి ప్రసాద్ రెడ్డి నా అని చర్చ జరుగుతుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !