+91 95819 05907

Thadwai:సమ్మక్క తల్లి పూజారి గుండెపోటుతో మృతి

మేడారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి

సమ్మక్క తల్లినీ సాగనంపిన వెంటనే పూజారి మృతి పట్ల పలు అనుమానాలు

నేటి గదర్ న్యూస్ , తాడ్వాయి(వాజేడు ప్రతినిధి): ఆ వనదేవతలను తరతరాలుగా ఆ వంశంవారు కొలుస్తూ అమ్మవారి పూజలోనే తరిస్తూ ఉంటారు. కోట్లాదిమంది భక్తుల కోర్కెలు తీర్చిన ఆ తల్లులు తమను క్షణక్షణం పూజించే భక్తునికి మాత్రం పెద్ద శిక్ష వేశారు. ఆ తల్లులను అడవికి సాగనంపిన కొద్ది సమయానికి సమ్మక్క సారలమ్మ తల్లుల ఆలయ ప్రధాన పూజారి మృతి చెందిన విషయం ములుగు జిల్లా వ్యాప్తంగా విషాదం నింపింది. గత సంవత్సరం అక్టోబర్ మా సంలో మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల ఆలయ ప్రధాన పూజారి సిద్దబోయిన లక్ష్మణరావు మృతి చెందిన విషయం విధితమే. గురువారం అదే వంశానికి చెందిన శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల ప్రధాన ఆలయ పూజారి గురువారం ఉదయం మృతి చెందాడు .వివరాలు ఇలా ఉన్నాయి.
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో సిద్ధ బోయిన దశరథం ( 37) సమ్మక్క తల్లి పూజారి తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. సిద్ధబోయిన వంశస్తులలో, కుటుంబంలో, మేడారం గ్రామంలో విషాద ఛాయాలనుకున్నాయి. గురువారం వరకు సమ్మక్క సారలమ్మ తల్లుల పూజలు, సంబరాలతో సంతోషంగా గడిచిన ఈ పూజారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయారు.సమ్మక్క తల్లిని సాగనంపిన వెంటనే పూజారి మృతి పట్ల పలువురు అనుమానలు వ్యక్తం చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల సమావేశం

నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ఖమ్మం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతల సమావేశం లో

Read More »

Surya peta: వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు.

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు. వరంగల్ లో జరుగనున్న BRS రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్న సూర్యాపేట రైతులు.. BRS రజతోత్సవ సభకు మేముసైతం

Read More »

పినపాకలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు .

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా జరిగాయి. పినపాక మండల తెలుగు దేశం పార్టీ

Read More »

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు. మహదేవపురం ఎత్తిపోతల పథకం – సాగునీటి సరఫరాలో చరిత్రాత్మక ముందడుగు ఖమ్మం జిల్లా,మధిర మండలం,

Read More »

మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.

. బునియది ఆదివాసి, కార్యకర్తల సమ్మేళన్ శిక్షణ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..

Read More »

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

 Don't Miss this News !