+91 95819 05907

PINAPAKA:సమస్యలు పరిష్కరించాలని పోస్ట్ మెట్రిక్ హాస్టల్(PMH) ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరవధిక సమ్మె

సమస్యలు పరిష్కరించాలని పోస్ట్ మెట్రిక్ హాస్టల్(PMH) ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరవధిక సమ్మె
*ప్రధాన డిమాండ్లు*
*18 నెలల వేతనాలు చెల్లించాలి
*క్యాటరింగ్ విధానం రద్దు చెయ్యాలి
*జీ ఓ నెం.60 ప్రకారం రూ.15,600 చెల్లించాలి
*ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలి
నేటి గదర్ న్యూస్,పినపాక: గత 18 నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ తో పినపాక మండలం పినపాక పి ఎమ్ హెచ్ హాస్టల్ ఎదురుగా సిఐటియు అనుబంధ సంఘం PMH ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ… గత కొన్ని నెలలుగా వేతనాలు రాకపోవడంతో తమ పరిస్థితి దీనంగా తయారైందని అన్నారు. తమచే ఊడిగం చేయించుకుంటున్న పాలకులు సకాలంలో వేతనాలు వేయకపోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వెలువచ్చారు. తమ న్యాయ సమ్మతమైన డిమాండ్ పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా 18 నెలల వేతనాలు చెల్లించాలని,క్యాటరింగ్ విధానం రద్దు చెయ్యాలి,జీ ఓ నెం.60 ప్రకారం రూ.15,600 చెల్లించాలి,ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘం PMH ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు చందా జలందర్, గనిబోయిన లక్ష్మీ, కుర్సం మానస, గొంది ఉదయ లక్ష్మీ, అలెం స్వరూప,పాయం సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !