+91 95819 05907

TS: బండి సంజయ్ మందు తాగుతాడు… బిర్యానీ తింటాడు

*నేను నా తల్లితో రోజు నాలుగు సార్లు మాట్లాడుతా
* నేను ప్యూర్ వెజిటేరియన్
* కాంగ్రెస్ పార్టీలో నా దయాదాక్షిన్యాలతో నీవు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యావు
* నీ సంగతి చూస్తా
మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
*బండి సంజయ్‌కి కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:కరీంనగర్ ఎంపీ,BJP జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఫైర్ అయ్యారు. రాముని విషయంలో ఇదివరకే పొన్నం కామెంట్ చేయగా ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా తల్లిపై బండి సంజయ్ ఇష్టానికి మాట్లాడడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహానికి కారణమైంది. ఎంపీ బండి సంజయ్
నా దయా దక్షిణ్యాలతో కాంగ్రెస్ పార్టీ నుండి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యావు అని గతం గుర్తు చేశారు.అలాగే
నేను వెజిటేరియన్.. బండి సంజయ్ రోజు నాన్ వెజ్ తింటాడు, మందు తాగుతాడు అని అన్నారు.
నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయావ్.. నీకంటే ముందే నేను ఎంపీ అయ్యాను – మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తన తల్లికి ప్రతిరోజు నాలుగు సార్లు ఫోన్ చేస్తే యోగక్షేమాలు తెలుసుకుంటానని… ఎంపీ బండి సంజయ్ తల్లి పై మాట్లాడటం సరికాదన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !