ఘోర రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లా :
కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..
ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు.మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే..
మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు.హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..
Post Views: 59