+91 95819 05907

JULURUPAD:ప్రజాపంథా వినతికి స్పందించిన వైద్యశాఖ

జడల చింతలో వైద్య శిబిరం ఏర్పాటు
జూలూరుపాడు, నేటి గదర్ ప్రతినిధి : జూలూరు పాడు మండల పరిధిలోని జడల చింత గ్రామంలో జ్వరాలతో బాద పడుతున్న ప్రజలకు మెడికల్ క్యాంపు నిర్వహించి తక్షణమే వైద్య సౌకర్యం అందించాలని కోరుతూ మంగళవారం సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కమిటీ అందజేసిన వినతికి స్పందించి మండల వైద్య ఆరోగ్య శాఖ బుధవారం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో కీళ్ల నొప్పులు, జ్వరాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను పరీక్షించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాపంథా నాయకులు మాట్లాడుతూ తక్షణమే స్పందించి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వైద్యులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పలు గ్రామాలలో వాతావరణం మార్పుల కారణంగా జ్వరాలు, దగ్గు, జలుబు, తోపాటు, చిన్నపిల్లలు గొంతు వాపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కావున అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ నాయకులు ఏదులాపురం గోపాలరావు, మండల కార్యదర్శి భానోత్ ధర్మ, వైద్యులు బి వెంకటేశ్వర్లు, సిబ్బంది కృష్ణ, రాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !