+91 95819 05907

BHADRACHALAM : తమ్మల్ల మాణిక్యమ్మ మరణానికి కారణమైన దుండగులను అందరిని అత్యంత కఠినంగా శిక్షించడం ద్వారానే న్యాయం జరుగబడుతుంది

* పోలీసు శాఖ చేస్తున్న జాప్యం కారణంగా ప్రజలకు పోలీసులపై ఉన్న అపారమైన నమ్మకం సన్నగిల్లుతుంది

* భద్రాచలం పోలీసు ఇప్పటిదాకా నిందితులను పట్టుకోకపోవడం అత్యంత ఆశ్చర్యాన్ని పలు అనుమానాలను కల్పిస్తున్నాయి

* దుర్మార్గుల నుండి అరాచక శక్తుల వ్యక్తుల నుండి మహిళలకు రక్షణ లేదని అభద్రతాభావం లో ఉన్న భద్రాచలం పట్టణ ప్రజలకు మహిళలకు దళితులకు పోలీసు వారే తిరిగి నమ్మకాన్ని కల్పించాలి

*రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గకుండా ఈ ఘటనపై పోలీసు వారు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలి

*మళ్లీ ఇలాంటి దుర్మార్గపు ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి

* లేనియెడల మహిళ రాజకీయ విద్యార్థి దళిత ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఉద్యమాలను చేస్తాం

* సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండచరణ్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ ఈనెల 17వ తారీకు గుర్తు తెలియని వ్యక్తలు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం భద్రాచలం పట్టణ కేంద్రం నివాసి అయిన తమ్మల్ల మాణిక్యం అను వృద్ధురాలని అత్యంత పాషవికంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోపిడీ చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచి తల పగలగొట్టిన పారిపోయిన ఘటన అందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో వైద్యం చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు 24వ తారీఖున మరణించింది నాటి నుంచి నేటి వరకు భద్రాచలం పోలీసు వారు ఈమె మరణానికి కారణమైన వారిని అరెస్టు చేయలేదు కారణాలు ఏమైనప్పటికీ పోలీసు వారు ఈ ఘటనపై చేస్తున్న జాప్యం వల్ల భద్రాచలం పోలీసులపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకం విశ్వాసాన్ని పోలీసు వారు కోల్పోతున్నారు సమాజం పై అవగాహన ఉండి పలుకుబడి ఉన్న విలేకరి కుటుంబంలోని వ్యక్తికే రక్షణ లేదని ఇప్పటివరకు న్యాయం జరగలేదనీ సాధారణ ప్రజలకు ఇంకేమి న్యాయం జరుగుతుందని ఇంకేమీ రక్షణ ఉంటుందని ప్రజలు మహిళలు భయ బ్రాంతులకు గురవుతున్నారు .అభద్రతా భావాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేటి వరకు పోలీసు వారు దుండగులను పట్టుకోకపోవడం ఆశ్చర్యాన్ని పలు అనుమానాలను కల్పిస్తున్నాయని అన్నారరు తమ్మల్ల మాణిక్యమ్మ మరణానికి కారణమైన దుండగులను అందరిని అత్యంత కఠినంగా శిక్షించడం ద్వారానే న్యాయం జరుగబడుతుంది
దుర్మార్గుల నుండి అరాచక శక్తుల వ్యక్తుల నుండి మహిళలకు రక్షణ లేదని అభద్రతాభావం లో ఉన్న భద్రాచలం పట్టణ ప్రజలకు మహిళలకు దళితులకు పోలీసు వారే తిరిగి నమ్మకాన్ని కల్పించాలి
రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గకుండా ఈ ఘటనపై పోలీసు వారు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలనీ మళ్లీ ఇలాంటి దుర్మార్గపు ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలనీ లేనియెడల మహిళ రాజకీయ విద్యార్థి దళిత,ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఉద్యమాలను చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు సందీప్, రాజేష్, మమత, ఈశ్వరి, లోకేష్, నారాయణ, కేశవ్, విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !