+91 95819 05907

BHADRACHALAM : తమ్మల్ల మాణిక్యమ్మ మరణానికి కారణమైన దుండగులను అందరిని అత్యంత కఠినంగా శిక్షించడం ద్వారానే న్యాయం జరుగబడుతుంది

* పోలీసు శాఖ చేస్తున్న జాప్యం కారణంగా ప్రజలకు పోలీసులపై ఉన్న అపారమైన నమ్మకం సన్నగిల్లుతుంది

* భద్రాచలం పోలీసు ఇప్పటిదాకా నిందితులను పట్టుకోకపోవడం అత్యంత ఆశ్చర్యాన్ని పలు అనుమానాలను కల్పిస్తున్నాయి

* దుర్మార్గుల నుండి అరాచక శక్తుల వ్యక్తుల నుండి మహిళలకు రక్షణ లేదని అభద్రతాభావం లో ఉన్న భద్రాచలం పట్టణ ప్రజలకు మహిళలకు దళితులకు పోలీసు వారే తిరిగి నమ్మకాన్ని కల్పించాలి

*రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గకుండా ఈ ఘటనపై పోలీసు వారు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలి

*మళ్లీ ఇలాంటి దుర్మార్గపు ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి

* లేనియెడల మహిళ రాజకీయ విద్యార్థి దళిత ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఉద్యమాలను చేస్తాం

* సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండచరణ్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ ఈనెల 17వ తారీకు గుర్తు తెలియని వ్యక్తలు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం భద్రాచలం పట్టణ కేంద్రం నివాసి అయిన తమ్మల్ల మాణిక్యం అను వృద్ధురాలని అత్యంత పాషవికంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోపిడీ చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచి తల పగలగొట్టిన పారిపోయిన ఘటన అందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో వైద్యం చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు 24వ తారీఖున మరణించింది నాటి నుంచి నేటి వరకు భద్రాచలం పోలీసు వారు ఈమె మరణానికి కారణమైన వారిని అరెస్టు చేయలేదు కారణాలు ఏమైనప్పటికీ పోలీసు వారు ఈ ఘటనపై చేస్తున్న జాప్యం వల్ల భద్రాచలం పోలీసులపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకం విశ్వాసాన్ని పోలీసు వారు కోల్పోతున్నారు సమాజం పై అవగాహన ఉండి పలుకుబడి ఉన్న విలేకరి కుటుంబంలోని వ్యక్తికే రక్షణ లేదని ఇప్పటివరకు న్యాయం జరగలేదనీ సాధారణ ప్రజలకు ఇంకేమి న్యాయం జరుగుతుందని ఇంకేమీ రక్షణ ఉంటుందని ప్రజలు మహిళలు భయ బ్రాంతులకు గురవుతున్నారు .అభద్రతా భావాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేటి వరకు పోలీసు వారు దుండగులను పట్టుకోకపోవడం ఆశ్చర్యాన్ని పలు అనుమానాలను కల్పిస్తున్నాయని అన్నారరు తమ్మల్ల మాణిక్యమ్మ మరణానికి కారణమైన దుండగులను అందరిని అత్యంత కఠినంగా శిక్షించడం ద్వారానే న్యాయం జరుగబడుతుంది
దుర్మార్గుల నుండి అరాచక శక్తుల వ్యక్తుల నుండి మహిళలకు రక్షణ లేదని అభద్రతాభావం లో ఉన్న భద్రాచలం పట్టణ ప్రజలకు మహిళలకు దళితులకు పోలీసు వారే తిరిగి నమ్మకాన్ని కల్పించాలి
రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గకుండా ఈ ఘటనపై పోలీసు వారు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలనీ మళ్లీ ఇలాంటి దుర్మార్గపు ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలనీ లేనియెడల మహిళ రాజకీయ విద్యార్థి దళిత,ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఉద్యమాలను చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు సందీప్, రాజేష్, మమత, ఈశ్వరి, లోకేష్, నారాయణ, కేశవ్, విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !