+91 95819 05907

KONIJERLA:కాంగ్రెస్ నాయకుని కత్తిపోటు

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కొనిజర్ల మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావుపై గుర్తు తెలియని వ్యక్తులు గురువారం కత్తితో దాడి చేశారు.
తన నివాసంలో ఇంటి బయట నుంచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు దాడి చేసి పరారయ్యారు.
రామారావుపై పాత కక్షలు నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. కత్తిపోట్లకు గురైన రామారావును ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తుప్రాన్ విఎస్టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం

Read More »

డైమండ్ చెస్ అకాడమీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- సైనిక్ పురిలో డైమండ్ చెస్ అకాడమీనీ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు శుక్రవారం ప్రారంభించారు.అంతర్జాతీయ చెస్ క్రీడాకారులైనటువంటి దివ్య

Read More »

 Don't Miss this News !