*పురుగుల మందు తాగిన రైతును రెండు కిలోమీటర్లు భూజాన మోసుకెళ్ళి ప్రాణాలు కాపాడిన పోలీసు
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
కరీంనగర్ వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి పొలం వద్దకి వెళ్ళి పురుగుల మందు త్రాగాడు.పొలాల వద్ద రైతులు గమనించి 100కి సమాచారం ఇవ్వగా బ్లూకోర్ట్ సిబ్బంది జయపాల్ అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ని తన భూజాలపై వేసుకొని పొలాల గట్ల వెంబడి రెండు కిలోమీటర్ల మోసుకొని జమ్మికుంట ఆసుపత్రి కి తరలించగా సురేష్కి చికిత్స అందించి కాపాడారు.
Post Views: 64