+91 95819 05907

ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు.

– ఏజెన్సీలో ఉద్యోగాలలో అరుదైన రికార్డు.

* గ్రామానికి పేరు తెచ్చినందుకు గ్రామస్థుల అభినందనలు.
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఒక్క ఉద్యోగం కోసం అనేకమంది విద్యార్థులు లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో సంవత్సరాల పాటు కోచింగ్ లు తీసుకున్న ఉద్యోగాలు సాధించలేని పరిస్థితి ఈ కాలంలో నెలకొంది. ఒక్క ఉద్యోగం వస్తే చాలు జీవితాంతం తన కుటుంబం భరోసాతో బతుకుతుందని ఆశతో అనేకమంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న ఈ ప్రపంచంలో ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. కాని ఒకే సారి నాలుగు ఉద్యోగాలు(జూనియర్ లెక్చరర్, టీజిటీ -ఇంగ్లీష్, టీజిటీ – మ్యాస్, పిజీటీ – ఇంగ్లీష్) వచ్చాయంటే నమ్మశక్యంగా అనిపించదు. అదికూడా ఏజెన్సీ ప్రాంతంలో కూలీ పని చేసే ఇంట్లో ఆడబిడ్డకు ఇటువంటి అరుదైన అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పినపాక నియోజకవర్గం, కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మలకం రమాదేవి చదువుతున్న సమయంలో తండ్రిని కోల్పోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును విడవకుండా పట్టుదలతో, అకుంటితదీక్షతో తన చదువును కొనసాగించింది. భద్రాచలం ఏజెన్సీ బి ఎడ్ పూర్తి చేసుకొని ఉద్యోగమే లక్ష్యంగా చదువుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గురుకుల ఫలితాల్లో పిజి మరియు
జె ఎల్ లు ఏకకాలంలో ఉద్యోగాలు సాధించింది.
ఒకేసారి రమాదేవి నాలుగు ఉద్యోగాలు రావడంతో గ్రామ ప్రజలు ఆమెను అభినందించారు.

– కూనవరం మాజీ సర్పంచ్ ఏనిక ప్రసాద్ అభినందన.
ఇష్టపడి చదివితే ఎవరైనా ఉద్యోగాలు సాధించవచ్చునని, అందుకు రమాదేవి నిదర్శనమని కూనవరం మాజీ సర్పంచ్ ఎన్నిక ప్రసాద్ అన్నారు. ఆదివాసి బిడ్డను ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది అనేక ఉన్నత శిఖరాలు సాధించేందుకు ముందడుగు వేయాలని, ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత పొందిన రమాదేవిని ఆయన అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !