+91 95819 05907

BHADRACHALAM:ప్రతి సభ్యుడు లేబర్ కార్డు కలిగి ఉండాలి:. చుక్క సుధాకర్

*ప్రతినెల జరిగే సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ పూర్తిస్థాయిలో హాజరు కావాలి
*లేబర్ కార్డు పొందిన సభ్యులకు మాత్రమే ప్రభుత్వ పరిహారం
*ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాచలం యూనియన్ సభ్యుల సమావేశం
*యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ చుక్క సుధాకర్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:జిల్లాలో ఎలక్ట్రీషియన్ యూనియన్ లో కొనసాగే ప్రతి సభ్యుడు ప్రతి సభ్యుడు లేబర్ కార్డు కలిగి ఉండాలి అని తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చుక్క సుధాకర్ అన్నారు. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాచలం యూనియన్ సభ్యుల సమావేశం శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సభ్యులకు సంబంధించి పలు అంశాలు చర్చించారు. ప్రతి సభ్యుడు విధిగా ప్రతినెల 1న జరుగు సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ పూర్తిస్థాయిలో హాజరవ్వాలని …అటువంటి సభ్యులకు మాత్రమే యూనియన్ లో సభ్యత్వం కొనసాగించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి సభ్యుడు తన యొక్క లేబర్ కార్డును కచ్చితంగా పొంది ఉండాలని ,లేబర్ కార్డు పొందిన సభ్యుడు మాత్రమే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడానికి అర్హుడని తెలియజేశారు. యూనియన్ ను మరింత పటిష్టం చేసి ముందుకు నడపడానికి యూనియన్ నాయకులను ,కార్యవర్గ సభ్యులను ఎన్నుకోడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. సభ్యులలో యూనియన్ కి సేవ చేయగలిగిన సభ్యులు వారంలోపు పేర్లు జిల్లా అధ్యక్షులు కమిటీ కి ఇవ్వవలసినదిగా సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని తెలియజేశారు. బాధ్యతారహితంగా నడుచుకునే సభ్యులను యూనియన్ నుండి తొలగించబడునని, ప్రతి సభ్యుడు కూడా ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు కచ్చితంగా సర్వసభ్య సమావేశానికి హాజరవ్వాలని లేనిచో
ఆ సభ్యుని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయబడుతుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆ సంఘం సెక్రటరీ SK.రహీం, ట్రెజరర్
M.పుల్లారావు, గౌరవాధ్యక్షులు చీపుర్ల శ్రీనివాస్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !