+91 95819 05907

KTDM:మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినాన్ని జరువుకుందాం:సీపీఐ మావోయిస్టు

మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినాన్ని జరువుకుందాం:సీపీఐ మావోయిస్టు బీ కే ఏ ఎస్ ఆర్ కమిటీ
*ఆజాద్ పేరా లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినాన్ని జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ(BKASR) మావోయిస్టు ఆజాద్ పేరా సోమవారం లేఖ విడుదల చేశారు.1911లో మహిళ సోషలిస్టుల రెండవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో కా క్లారా బట్కిన్ ప్రపంచవ్యాప్తంగా శాంతి ప్రజాస్వామ్యం సోషలాజీల కొరకు జరుగుతున్న పోరాటాలలో ప్రపంచ శ్రామిక మహిళలను ఐక్యం చేయడం కొరకు చేసిన ప్రతిపాదనే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అన్నారు. మహిళలు పితృస్వామ్యం నుండి పితృస్వామ్యాన్ని కాపాడుతున్న దోపిడి సమాజాల నుండి విముక్తి కోసం కార్మిక వర్ణ విప్లవంలో సంఘటితపడవలసిన అవసరాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం నొక్కి చెబుతుందన్నారు. అర్ధచలని అర్థ భూస్వామ్య సమాజంగా ఉన్న దేశంలో స్త్రీలు సామ్రాజ్యవాదుల దళారి బూర్జువ భూస్వామ్య వర్గాల దోపిడి పీడనలకు గురికావడమే కాకుండా అనేక రకాలుగా తీవ్రంగా అణచివేయబడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలి పేద రైతు మహిళల శ్రమశక్తిని దోపిడికి గురి చేస్తున్నారని, పట్టణాలలోని పరిశ్రమలలో అసంఘటిత రంగంలో మహిళ కార్మికుల్ని పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు చాలా తక్కువ వేతనాలు ఇచ్చి ఆర్థిక దోపిడికి, లైంగిక అత్యాచారాలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కృతి వ్యాపార ప్రకటనలలో స్త్రీలను అశ్లీలంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చి వేస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళలను ఆదర్శంగా తీసుకొని వర్గ పోరాటంలో దేశంలో మహిళ విముక్తికై పోరాడుతూ అనేక త్యాగాలు చేస్తున్నారు. ఈ దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా సాహసోపేతంగా పోరాడుతున్నారు. పితృ స్వామిక అణచివేతలకు కుటుంబ హింసకు లైంగిక దోపిడి వ్యతిరేకంగా హిందుత్వ కార్పొరేట్ శక్తుల దోపిడికి వ్యతిరేకంగా దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. పోలీసులు సైనిక బలగాలు చేస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేస్తున్నారు. మహిళలు కేవలం తమ విముక్తి కోసమే కాక శ్రామిక వర్గ విముక్తి లో భాగంగా నూతన సమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమంలో భాగమయ్యారు. భూస్వామ్య పీడనలకు సామ్రాజ్యవాద దోపిడి సంస్కృతులకు స్త్రీ విముక్తికి ఎందరో వీర వనితలు తమ ప్రాణాలను త్యాగం చేసి పోరాడుతున్నారు. శ్రామిక మహిళ విముక్తి కోసం పోరాడుదాం.

2) మహిళలపై జరుగుతున్న అన్ని రకాల రాజ్య హింసలకు, హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం.

* స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించుకుందాం.

6 బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాద సంకెళ్లను తెంచుకుందాం.

4) స్త్రీ విముక్తికై పోరు బాటలో నడుద్దాం.

5) శ్రామిక విముక్తి లేనిదే స్త్రీ విముక్తి లేదు అని మావోయిస్టు పార్టీ ఆ లేఖ లో పేర్కొంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !