+91 95819 05907

HYD:మీ పంచాయతీలతో మా పొట్ట కొట్టకండి:సాయి ప్రియ కాలనీ బాధితులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
మేడ్చల్ జిల్లా సాయి ప్రియ కాలనీలో ఇళ్ళ కూల్చివేత.. ఉద్రిక్తత!
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
మేడిపల్లి మండలం పీర్జాదిగూడ సాయి ప్రియా కాలనీలో మంగళవారం రెవెనూ అధికారులు భారీ పోలీస్ బందోబస్త్ మధ్య పలు నిర్మాణాలు కూల్చివేత కార్యక్రమం చేపట్టగా ఉద్రిక్తతకు దారితీసింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు భాదితులు సాలర్జంగ్ కంచ సర్వే నంబర్ 1, 10, 11లో సిలింగ్ భూమిలో కొన్ని సంవత్సరాల క్రితం మోసపోయి తెలియకుండా భూమి కొన్నారు. అప్పటినుండి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన 118 జీవోలో వీరి సమస్యలు తొలగి పొతాయానుకొంటే, సీలింగ్ ల్యాండ్లో అప్పటికే నిర్మాణంలో ఉన్నవాటికి మాత్రమే 118 జీవో అమలవుతుందని తెలపడంతో కొందరు వారు కొన్న సీలింగ్ ల్యాండ్లో అప్పట్లో నిర్మాణాలు చేపట్టారు.
మిగతా వాటిని మంగళవారం ఉదయం రెవెనూ సిబ్బంది భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. గతంలో ఇంటి నంబర్లు ఇస్తామంటే కొందరికి చందాలు వేసుకుని కోట్లలో డబ్బు ముట్టజెప్పామని తక్షణమే కొత్త ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని.. జీవో 118ను సవరించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !