+91 95819 05907

R.SIRISILLA:కాంగ్రెస్ వాళ్లు ఏన్….క కూడా పికలేరు… కేసులు పెట్టిన భయపడేది లేదు:KTR

* మా మీద పగతో రైతుల బతుకులు ఆగం చేయొద్దు
* చేనేత కార్మికుల పొట్ట కొట్టొద్దు
* కాంగ్రెస్ మీద వ్యతిరేకత ప్రారంభమైంది
* ఎంపీ బండి సంజయ్ బహిరంగ చర్చకు సిద్ధమా?
*BRS కరీంనగర్ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించండి
*సీఎం రేవంత్ దగుల్బాజీ రాజకీయాలు మానుకో
* ఈ 12న కరీంనగర్ లో ఎస్ ఎన్ ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో కరీంనగర్ కధన భేరి బహిరంగ సభ
* నేతన్నులకు చీరలు ఆర్డర్ ఇయ్యారంట
* పద్మశాలీలు నిరోదులు అమ్ముకొని బతకాలా?
* రిపోర్టర్లను వేధించడం సరి కాదు
* LRS ను ఉచితంగా చేయాలి
*ముస్తాబాద్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:కాంగ్రెస్ వాళ్లు ఏన్….క కూడా పికలేరు… కేసులు పెట్టిన భయపడేది లేదు అని బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే KTR ఘాటు కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుమాలిన దిగాలు కోరు ప్రభుత్వం అని మండి పడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టును రాజకీయం కోసం వాడుకోవద్దని తమపై కోపంతో రైతులను బందు చేయడం తగదన్నారు. సీఎం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేతగాని దద్దమ్మలని తీవ్రంగా ధ్వజమెత్తారు.మంగళవారం ముస్తాబాద్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మా మీద పగతో రైతుల బతుకులు ఆగం చేయొద్దు… చేనేత కార్మికుల పొట్ట కొట్టొద్దు అని ప్రభుత్వానికి సూచించారు.కాంగ్రెస్ మీద వ్యతిరేకత ప్రారంభమైంది త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కరీంనగర్ అభివృద్ధికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరాడు.BRS కరీంనగర్ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించండిఅని కోరారు.సీఎం రేవంత్ దగుల్బాజీ రాజకీయాలు మానుకో అని వార్నింగ్ ఇచ్చారు. నేతన్నులకు చీరలు ఆర్డర్ ఇయ్యారంట..పద్మశాలీలు నిరోదులు అమ్ముకొని బతకాలా? వార్త రాసిన విలేకరితో వెటకారంగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు . నిజాలు నిర్భయంగా రాసే రిపోర్టర్లను వేధించడం సరి కాదు అని అన్నారు.ఈ నెల12న కరీంనగర్ లో ఎస్ ఎన్ ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో కరీంనగర్ కధన భేరి బహిరంగ సభ ఎన్నికల శంఖారావం బీఆర్ఎస్ పార్టీ పూరిస్తుందని.. ఈ సభకు బి ఆర్ ఎస్ పార్టీ అధినేత KCR హాజరవుతారని, టిఆర్ఎస్ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కధన భేరి బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 2

Read More »

భూదాన్ నిర్వాసితులను ఇండ్లలోకి పంపే వరకు పోరాటం చేస్తాం*

తుమ్మల , శ్రీనివాస్ రెడ్డి , భట్టి పేదల పక్షమే అంటే మా పోరాటం లో భాగస్వామ్యం కావాలి.* *బీసీ , ఎస్సీ , ఎస్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ విషాదారన్ మహరాజ్* నేటి

Read More »

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు ​యుద్ధ మేఘాల నేపథ్యంలో నాయకుడు క్షేమంగా రావాలని ఆకాంక్ష నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 03: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ

Read More »

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

 Don't Miss this News !