+91 95819 05907

VIRAL POST:కాంగ్రెస్ జెండా మోసిన వారికి ప్రాధన్య ఇవ్వండి!

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఓడ ఎక్కినంక ఓడ మల్లన్న ఓడ దిగినంక బోడ మల్లన్న అనే సామెతల తయారయింది నేటి అన్ని పార్టీల కార్యకర్తల దుస్థితి. రాజకీయాలను ఫ్యాషన్ గా ఎంచుకుని అనేకమంది రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటారు. తీరా అధికారం చేతుల్లోకి వచ్చాక ముఖ్య కార్యకర్తల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారవుతుంది. పార్టీ కోసం అయినా వాళ్లను ఆప్తులను స్నేహితులను వదులుకొని యుద్ధంలో వీర సైనికి వలె తమ తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఎనలేని కృషి చేస్తారు. తీరా ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలు వెలువడిన నాటి నుండి ఆ కార్యకర్తలు నాయకులు చుట్టు తిరగాల్సిందే. ఇలాంటి పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు పార్టీ కోసం కష్టపడ్డ తమను ఆదుకోవాలని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులకు నా విజ్ఞప్తి… కాంగ్రెస్ జెండా మూసి ఆర్థికంగా వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులలో అధిక ప్రాధాన్యత ఇవ్వండని ఆ పోస్టుల్లో వేడుకుంటున్నారు.
కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ కార్యకర్తల విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వేరే ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోపోమని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని పలు సమావేశాలలో నొక్కి చెప్పారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !