+91 95819 05907

BCMఎమ్మెల్యే దిష్టి బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు! BRS నాయకుల ఫైర్

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:భద్రాచలం MLA డాక్టర్ తెల్లo వెంకటరావు దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేసిన సంఘటనను BRS నాయకులు బుధవారం తీవ్రంగా ఖండించారు.BCMలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం BRS మండల కమిటీ సమావేశంలో మండల అధ్యక్షులు అరికెళ్ల తిరుపతిరావు ,ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి లు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లo వెంకటరావు దిష్టిబొమ్మ తగలబెట్టడం సిగ్గుమాలిన చర్య ఆని అన్నారు.
భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లo వెంకటరావు కట్టుబడి ఉన్నారు. ఇది నచ్చని కాంగ్రెస్, టిడిపి నాయకులు మా ఎమ్మెల్యే మీద అవాకులు చావాకులు పేలడం తగదన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు అర్థరహితంగా ఉన్నాయి. భద్రాచలం అభివృద్ధి నిధుల కొరకు ముఖ్యమంత్రిని కలిస్తే , కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన ఇబ్బంది ఏమిటి…?
పొదెం వీరయ్య ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి, భద్రాచలం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేనందువలన ప్రజలు తిరస్కరించి డాక్టర్ తెల్ల వెంకటరావు గని గెలిపించుకోవడం జరిగింది. భద్రాచలం అభివృద్ధి కొరకు డాక్టర్ తెల్లo వెంకట్రావు ముఖ్యమంత్రి ని, స్థానిక మంత్రులను కలిసి భద్రాచలానికి నిధులు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే తప్ప, వాళ్ళు ఊహించిన రీతిగా ఏమీ లేదని అన్నారు.
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది కాంగ్రెస్ ,టిడిపి నాయకుల చర్యలు తప్ప, ఏమీ లేదు… వెంకట్రావు దిష్టిబొమ్మ తగలబెట్టడం అనేది వాళ్ళు ఇంగిత జ్ఞానానికి వదిలిపెడుతున్నాం.. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతంగా కాకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాం అని BRS శ్రేణులు ఘాటుగా స్పందించారు.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, జాయింట్ సెక్రెటర బొంబోతుల రాజీవ్, పార్టీ మండల నాయకులు అంకుజు సునీల్, పెద్దినేని శ్రీనివాస్ , కోలా రాజు యూత్ మండల అధ్యక్షులు గాడి విజయ్ సెక్రటరీ ఆకుల వెంకట్ జాయింట్ సెక్రెటరీ పులగిరి నాగేందర్ చర్ల అధికార ప్రతినిధి కోటేరు శ్రీనివాస్ రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగినది

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !