+91 95819 05907

BCMఎమ్మెల్యే దిష్టి బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు! BRS నాయకుల ఫైర్

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:భద్రాచలం MLA డాక్టర్ తెల్లo వెంకటరావు దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేసిన సంఘటనను BRS నాయకులు బుధవారం తీవ్రంగా ఖండించారు.BCMలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం BRS మండల కమిటీ సమావేశంలో మండల అధ్యక్షులు అరికెళ్ల తిరుపతిరావు ,ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి లు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లo వెంకటరావు దిష్టిబొమ్మ తగలబెట్టడం సిగ్గుమాలిన చర్య ఆని అన్నారు.
భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లo వెంకటరావు కట్టుబడి ఉన్నారు. ఇది నచ్చని కాంగ్రెస్, టిడిపి నాయకులు మా ఎమ్మెల్యే మీద అవాకులు చావాకులు పేలడం తగదన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు అర్థరహితంగా ఉన్నాయి. భద్రాచలం అభివృద్ధి నిధుల కొరకు ముఖ్యమంత్రిని కలిస్తే , కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన ఇబ్బంది ఏమిటి…?
పొదెం వీరయ్య ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి, భద్రాచలం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేనందువలన ప్రజలు తిరస్కరించి డాక్టర్ తెల్ల వెంకటరావు గని గెలిపించుకోవడం జరిగింది. భద్రాచలం అభివృద్ధి కొరకు డాక్టర్ తెల్లo వెంకట్రావు ముఖ్యమంత్రి ని, స్థానిక మంత్రులను కలిసి భద్రాచలానికి నిధులు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే తప్ప, వాళ్ళు ఊహించిన రీతిగా ఏమీ లేదని అన్నారు.
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది కాంగ్రెస్ ,టిడిపి నాయకుల చర్యలు తప్ప, ఏమీ లేదు… వెంకట్రావు దిష్టిబొమ్మ తగలబెట్టడం అనేది వాళ్ళు ఇంగిత జ్ఞానానికి వదిలిపెడుతున్నాం.. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతంగా కాకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాం అని BRS శ్రేణులు ఘాటుగా స్పందించారు.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, జాయింట్ సెక్రెటర బొంబోతుల రాజీవ్, పార్టీ మండల నాయకులు అంకుజు సునీల్, పెద్దినేని శ్రీనివాస్ , కోలా రాజు యూత్ మండల అధ్యక్షులు గాడి విజయ్ సెక్రటరీ ఆకుల వెంకట్ జాయింట్ సెక్రెటరీ పులగిరి నాగేందర్ చర్ల అధికార ప్రతినిధి కోటేరు శ్రీనివాస్ రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగినది

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !