+91 95819 05907

KLP MHALAXMI -JV (కే ఎల్ పీ మహాలక్ష్మి జేవీ) ఓ బీ కంపెనీలో స్థాని కు లకు ఉపాధి కల్పించారా?

*కేవలం 20 % స్థానిక (స్థానిక యువత)మ్యాన్ పవర్ కి మాత్రమే ఉపాధి
*మణుగూరు సింగరేణి GM 70% ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అనే మాటలు ఉత్తి మాటలేనా?
* ఆ కంపెనీ తీరుపై స్థానికుల ఆగ్రహం

* మణుగూరు సమాచార కార్యకర్త కర్నె బాబురావు సమాచార హక్కు చట్టం దరఖాస్తు తో నిజాలు బట్టబయలు
* స్థానిక యువకుల ఉపాధి కోసం పోరాడుతా: సామాజిక కార్యకర్త, WGL-KMM- NGLపట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కర్నె రవి

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సాక్షాత్తు సింగరేణి జిఎం స్థానిక యువతకు మణుగూరు ఓబి కంపెనీలలో 70 శాతం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. కానీ ఉత్తుత్తి మాటలే అని.. సమాచార హక్కు చట్టం దరఖాస్తు తో ఓ ఓబి కంపెనీ నిర్వాహకం తేటతెల్లమయింది. సమాచార హక్కు ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు మండలం oc లలో ఓబి తీయడానికి పలు ప్రైవేట్ కంపెనీలు సింగరేణి తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. మణుగూరు ఏరియాలో దుర్గా కంపెనీ,VR కంపెనీ,KLP MHALAXMI -JV కంపెనీలు OB కార్మికులను నియమించుకొని పనులు చేపడుతున్నారు. నిబంధనల మేరకు స్థానిక యువతకు 70 % ఉపాధి కల్పిస్తామని పలు వేదికలపై మణుగూరు సింగరేణి జిఎం ప్రకటించినట్లు సమాచారం. కానీ ఆయా ఓబీ కంపెనీలు తమ ఇష్టానుసారంగా స్థానికులకు అన్యాయం చేస్తూ స్థానికేతరులను అధిక సంఖ్యలో నియమించుకున్నట్లు సమాచార హక్కు చట్టం 2005 ద్వారా బట్టబయలు అయింది.KLP MHALAXMI -JV లో 851 కార్మికులు ఉండగా వారిలో 282 మంది స్థానిక యువకులకు మాత్రమే ఉపాధి కల్పించారు. దీనితో ఆ కంపెనీ వ్యవహరిస్తున్న తీర్పట్ల మణుగూరు పరిసర ప్రాంతాల స్థానిక యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్య దృష్టి సారించి తక్షణమే ఆయా ఓబి కంపెనీలలో 70% అవకాశం స్థానిక యువతకు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి జిఎం ఎలా స్పందిస్తారు వెయిట్ చేయాల్సిందే మరి.

ఓబి కంపెనీలలో స్థానిక యువకుల ఉపాధి కోసం పోరాడుతా: Karne Ravi మణుగూరు సింగరేణి ఓబి కంపెనీలలో ఓబి కాంటాక్ట్ దక్కించుకున్న గుత్తేదారులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దారుణం అని సామాజిక కార్యకర్త, WGL-KMM- NGLపట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కర్నె రవి మండిపడ్డారు. సింగరేణి జిఎం స్థానిక యువతకు ఓబీ కంపెనీలలో 70 శాతం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికి కార్యరూపం దాల్చలేదన్నారు. స్థానిక యువతకు ఓబి వెలికి తీసే కంపెనీలలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి తరఫున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

 Don't Miss this News !