గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటీషన్ పై హైకోర్ట్ సంచలన తీర్పు
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటీషన్ పై హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది.దాశోజు శ్రవణ్, కుర్ర సత్య నారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమన్న హైకోర్టు.
ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేత.
కొత్తగా ఎమ్మెల్సీ ల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశం.
మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టబడి ఉండాలని సూచించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైకోర్టు తీర్పు అమలు చేస్తారా లేదా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా వేచి చూడాలి
Post Views: 317