+91 95819 05907

MULAKALAPALLY:ఎందరో వనితల కష్టానికే గుర్తింపే అంతర్జాతీయ మహిళా దినోత్సవం

★క్రమంగా రుణాలు చెల్లించిన ఆరుగురు మహిళలకు సన్మానం
◆SBI స్వయం సిద్ధ పథకం రుణా పత్రాలను గ్రూప్ సభ్యులు అందజేసిన SBI మేనేజర్ రాజేంద్ర నాయక్
◆SBI ములకలపల్లి శాఖలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నేటి గదర్ న్యూస్,అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి(ములకపల్లి):ఎందరో వనితల కష్టానికే గుర్తింపే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని SBI ములకలపల్లి శాఖ మేనేజర్ రాజేంద్ర నాయక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం
ఎస్బిఐ ములకలపల్లి శాఖ నందు డ్వాక్రా మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. మహిళల ఆర్థిక స్వాలంబనకు SBI అందిస్తున్న స్వయం సిద్ధ పథకం రుణాలను ములకలపల్లి మేనేజర్ రాజేంద్ర నాయక్ ప్రారంభించి స్వయంసహాయక సభ్యులకు రుణాల మంజూరు పత్రాలను అందజేసారు. ఈ సందర్భంగా ఎస్బిఐ మేనేజర్ రాజేంద్రనాయక్ మాట్లాడుతూ SBI మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల ఆర్థిక స్వాలంబనకు స్వయం సిద్ధ పథకం రుణాలను అందజేయడం జరుగుతుందని, ఈ రుణాలు ఏదైనా స్వయం సహాయక సంఘంలో రెండు సంవత్సరాలు అనుభవం ఉండి క్రమంగా రుణాలు చెల్లించే సంఘం సభ్యులు అర్హులని తెలిపారు. పాన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు తోనే 30 రకాల యూనిట్ల ఏర్పాటుకు లక్ష రూపాయల నుంచి 5 లక్షల రుణం అందజేయడం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘం సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలాంన్నారు. ఈ సందర్భంగా క్రమంగా రుణాలు చెల్లించే స్వయంసహాయక సంఘాల కు చెందిన ఆరుగురు మహిళలను సన్మానించారు. వారిలో ఇద్దరు మహిళలకు స్వయం వృద్ధి రుణాల మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘం మహిళలు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !