+91 95819 05907

HYD:జీరో కరెంట్ బిల్లు దొరక బట్టేస్తుంది….జాగ్రత్త సుమీ

*లగ్జరీ కుటుంబాలకు వైట్ రేషన్ కార్డు
*కరెంట్ బిల్లు *Zero*
*ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుందా?
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: వారు నివాసం ఉండేది భూతల స్వర్గం లాంటి అ అపార్ట్మెంట్స్ లో… కనీసం అక్కడ ఒక ప్లాట్ బుక్ చేసుకోవాలంటే సుమారు రూ.70 లక్షల పై మాటే. అంత కాస్ట్లీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకంలో భాగంగా జీరో బిల్లు రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గృహ జ్యోతి పథకం అమలు చేస్తామని ప్రకటించిన విషయం విధితమే. ఈ డేటా బేస్ ని ఆధారంగా చేసుకుని విద్యుత్ శాఖ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా జీరో బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో అనర్హులు దొడ్డిదారిలో ప్రభుత్వ పథకాలు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో ఇట్టే అర్థం అవుతుంది. వివరాలు…
లగ్జరీ అపార్ట్మెంట్ వాసులకు సైతం గృహజ్యోతి జీరో కరెంట్ బిల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా 200 యూనిట్లు కరెంట్ వాడే వారికి ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. పుప్పాలగూడ లోని గ్రీన్ స్పేస్ హౌసింగ్ సొసైటీలోని లగ్జరీ అపార్ట్మెంట్ వాసులకు సైతం జీరో కరెంట్ బిల్లులు జారీ అయ్యాయి. రూ కోట్లు లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన అపార్ట్మెంట్లకు జీరో బిల్లు రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చాంశానియమైన అంశంగా మారింది. ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుందో వెయిట్ చేయాల్సిందే.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై..ఆశీర్వదించిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు.మడుపల్లి భాస్కర్.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, ఈరోజు ఖమ్మం పట్టణంలోని R R R. ఫంక్షన్ హాల్ నందు …చింతకాని చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ *దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మేనకోడలు వేమూరి

Read More »

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ, నిరసన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన

Read More »

చలో వరంగల్, సైకిల్ పై ప్రచార యాత్ర నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: ఈనెల 27 న వరంగల్ లో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ, ను జయప్రదం చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించిన భద్రాద్రి

Read More »

ఈనెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది

. గజ్వేల్ మండల్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి చిట్యాల ఎల్లం. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 24. వరంగల్ లో ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే రజోత్సవ

Read More »

 Don't Miss this News !