+91 95819 05907

VENKATAPURAM:. ఏజెన్సీ ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీని బహిష్కరించండి:GSP

★1976 లో ఓటు బ్యాంకు కోసం ఆదివాసీలను నిట్ట నిలువుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీ

★భద్రాచలం కేంద్రం గా LAW కళాశాల ఏర్పాటు చెయ్యాలి
★CM రేవంత్ రెడ్డి ది ఆదివాసీ ల పై సవతి తల్లి ప్రేమ
★ఆదివాసీలకు మహబూబాబాద్ MP టికెట్ కాంగ్రెస్ ఎందుకు కేటాయించి లేదు?
★ GSP రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర.

నేటి గదర్ న్యూస్ ,వెంకటాపురం: లంబాడి సామాజిక వర్గానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఏజెన్సీ ప్రాంతం నుండి బహిష్కరించండి అని GSP రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర పిలుపునిచ్చారు.
శనివారం వెంకటాపురం మండల కేంద్రంలోని విశ్రాంతి భవన ఆవరణలో GSP అత్యవసర6 సమావేశం GSP ములుగు జిల్లా నాయకులు మడకం రవి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర మాట్లాడుతూ. … 1976 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం కోసమే ఆదివాసీల్ని నిట్ట నిలువుగా ముంచారని ఆయన ఆరోపించారు. ఆదివాసీల కుల సంప్రదాయాలను ఏ రాజకీయ పార్టీలు కూడా గుర్తించటం లేదని ఆయన ఆరోపించారు. ఈ నెల 11 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్న CM రేవంత్ రెడ్డి భద్రాచలం కేంద్రంగా ఆదివాసి LAW కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఆదివాసీల బ్రతుకులను మారుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని ఆదివాసీలకే మహబూబాబాద్ MP టిక్కెటు ఆదివాసుల ఇవ్వకుండా లంబాడి లకు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రమైన చతీష్ గడ్ ఒరిస్సా ఈ రాష్ట్రాలలో లంబాడీలు ఓసి, బీసీలుగా చలామణి అవుతున్నప్పటికీ, తెలంగాణలో 5వ షెడ్యూల్ ఏరియాలో మహబూబాబాద్ ఎంపీ టికెట్ కు స్వతంత్ర అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏజెన్సీ ప్రాంతంలోకి రాకుండా అడ్డుపడతామని ఆయన హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో బంజారా కుల దృవీకరణ పత్రాలను రద్దు చేయాలని హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. అడవి పై నీటిపై భూమిపై సర్వహక్కులు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని అన్నారు.ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఆదివాసీలపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని ఆయన అన్నారు.ఆదివాసీలు భారతదేశానికి మూలవాసులని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అంటున్నప్పటికీ ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీ లపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో పూనెం ప్రతాప్,సూర్యం ,వెంకట్,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !