+91 95819 05907

సీఎం సార్…మమ్మల్ని ఆదుకోండి: ధరణి కంప్యూటర్ ఆపరేటర్స్

★11 నెలలు గా వేతనాలు రాలే

★GO No.63,PRC 2020 ప్రకారం రూ.31,040 అమలు చెయ్యాలి

★ప్రతి నెల 5వ తారీఖు లోపు వెతనం జమ చెయ్యాలి
★ESI ,PF అమలు చెయ్యాలి
★మహిళ ధరణి ఆపరేటర్ల కు వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి

★చెప్పులరిగేలా తిరిగిన కరుణించని పాలకులు

★సీఎం రేవంత్ పై గంపెడు ఆశలు

నేటి గదర్ న్యూస్, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ రెవెన్యూలో సంస్కరణలు తీసుకురావాలనే సదుద్దేశంతో ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా తహసిల్దార్ కార్యాలయాలలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవడానికి 2018 MAY 23 న e centric solution అనే థర్డ్ పార్టీ ప్రైవేట్ సంస్థ టెండర్ దక్కించుకుంది.వారు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోఆర్డినేటర్లను, 713 ధరణి కంప్యూటర్ ఆపరేటర్లను రూ.9876/-నెల వేతనం తో ఔట్సోర్సింగ్ లో నియమించుకున్నారు. ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిందో… కొన్ని లోపాలు మినహా ఆ మేరకు ఫలితాలు రావడం జరిగింది. ప్రభుత్వ ఖజానాకి రెవెన్యూ రాబడి పెరిగింది. రెవిన్యూ లో పనులు సైతం పారదర్శకంగా జరిగాయి .ఇంతవరకు బాగానే ఉన్నా… ధరణి కంప్యూటర్స్ ఆపరేటర్స్ బాధలు తీర్చేవారు లేరు. ఒక నెల కాదు రెండు నెలలు కాదు… సుమారు 11 నెలలుగా వేతనాలు రాక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వారు కలవని మంత్రి లేరు. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవలే హైదరాబాద్ ప్రజా దర్బార్ లో సైతం వినతి పత్రం అందజేశారు. అయినా ప్రభుత్వం నుండి నేటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. తక్షణమే తమ వేతనాలు విడుదల చేయాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని వారు వేడుకుంటున్నారు.

*ధరణి ఆపరేటర్ల డిమాండ్లు ఇవే*

★ ధరణి ఆపరేటర్లను పర్మినెంట్ చేయాలి
★GO No.63,PRC 2020 ప్రకారం రూ.31,040 అమలు చెయ్యాలి

★ప్రతి నెల 5వ తారీఖు లోపు వెతనం జమ చెయ్యాలి
★ESI ,PF అమలు చెయ్యాలి
★మహిళ ధరణి ఆపరేటర్ల కు వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !