+91 95819 05907

సీఎం సార్…మమ్మల్ని ఆదుకోండి: ధరణి కంప్యూటర్ ఆపరేటర్స్

★11 నెలలు గా వేతనాలు రాలే

★GO No.63,PRC 2020 ప్రకారం రూ.31,040 అమలు చెయ్యాలి

★ప్రతి నెల 5వ తారీఖు లోపు వెతనం జమ చెయ్యాలి
★ESI ,PF అమలు చెయ్యాలి
★మహిళ ధరణి ఆపరేటర్ల కు వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి

★చెప్పులరిగేలా తిరిగిన కరుణించని పాలకులు

★సీఎం రేవంత్ పై గంపెడు ఆశలు

నేటి గదర్ న్యూస్, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ రెవెన్యూలో సంస్కరణలు తీసుకురావాలనే సదుద్దేశంతో ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా తహసిల్దార్ కార్యాలయాలలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవడానికి 2018 MAY 23 న e centric solution అనే థర్డ్ పార్టీ ప్రైవేట్ సంస్థ టెండర్ దక్కించుకుంది.వారు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోఆర్డినేటర్లను, 713 ధరణి కంప్యూటర్ ఆపరేటర్లను రూ.9876/-నెల వేతనం తో ఔట్సోర్సింగ్ లో నియమించుకున్నారు. ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిందో… కొన్ని లోపాలు మినహా ఆ మేరకు ఫలితాలు రావడం జరిగింది. ప్రభుత్వ ఖజానాకి రెవెన్యూ రాబడి పెరిగింది. రెవిన్యూ లో పనులు సైతం పారదర్శకంగా జరిగాయి .ఇంతవరకు బాగానే ఉన్నా… ధరణి కంప్యూటర్స్ ఆపరేటర్స్ బాధలు తీర్చేవారు లేరు. ఒక నెల కాదు రెండు నెలలు కాదు… సుమారు 11 నెలలుగా వేతనాలు రాక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వారు కలవని మంత్రి లేరు. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవలే హైదరాబాద్ ప్రజా దర్బార్ లో సైతం వినతి పత్రం అందజేశారు. అయినా ప్రభుత్వం నుండి నేటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. తక్షణమే తమ వేతనాలు విడుదల చేయాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని వారు వేడుకుంటున్నారు.

*ధరణి ఆపరేటర్ల డిమాండ్లు ఇవే*

★ ధరణి ఆపరేటర్లను పర్మినెంట్ చేయాలి
★GO No.63,PRC 2020 ప్రకారం రూ.31,040 అమలు చెయ్యాలి

★ప్రతి నెల 5వ తారీఖు లోపు వెతనం జమ చెయ్యాలి
★ESI ,PF అమలు చెయ్యాలి
★మహిళ ధరణి ఆపరేటర్ల కు వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !