+91 95819 05907

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ సీటు మల్లు నందిని కే??

బిగ్ బ్రేకింగ్.

*▪️ నికార్సయిన కాంగ్రెస్ పార్టీకి చిరునామా నందినమ్మ..*

*▪️పార్టీ విధేయతకి కట్టుబడి ఉన్న మల్లు నందిని గారికే ఖమ్మం పార్లమెంట్ సీటు.!*

*▪️దాదాపుగా ఖమ్మం పార్లమెంట్ టికెట్ మల్లు నందిని గారికే కన్ఫామ్ అయినట్లు సమాచారం..*

*▪️ఖమ్మం ఖిల్లా పై కాంగ్రెస్ జెండా మరో మారు ఎగరటం ఖాయం…*

*▪️కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం..*

*▪️మల్లు నందిని విక్రమార్కను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు సిధ్ధమైన కాంగ్రెస్ క్యాడర్..*

*▪️ఎన్ని కష్టాలు వచ్చినా భర్త అడుగుజాడల్లో నడుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ విధేయులుగా కట్టుబడి పని చేసిన మల్లు నందిని విక్రమార్క కే ఖమ్మం పార్లమెంట్ సీట్..*

*▪️కాంగ్రెస్ కి మరో మహిళా నాయకురాలు ఖమ్మం కాంగ్రెస్ కి ఆమె ఆశా కిరణం..*

*▪️అపర చాణక్యతను ప్రదర్శించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు..*

*▪️రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ భవిష్యత్ రాజకీయాలపై విజన్ ఉన్న నేతగా ప్రజల్లో వెళ్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు..*

*▪️ఖమ్మం ఎంపీ టికెట్ మల్లు నందిని కి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం…
*▪️భట్టి విక్రమార్క అభివృద్ధి… నందినమ్మ ప్రజలతో మమేకమైన తీరు.. పార్టీ కోసం కష్టకాలంలో విధేయతతో పనిచేసిన అనుభవం.. కాంగ్రెస్ పార్టీ విజయ తీరాల వైపు పరుగులు..*

*భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్రలో అడుగులో అడుగై భట్టి గారికి తోడై ప్రజా సమస్యలను తెలుసుకొని పార్టీకి అండగా నిలిచిన మల్లు నందినమ్మకు టికెట్ ఇవ్వటమే న్యాయమంటూ క్యాడర్ జేజేలు పలకడం గమనార్హం…*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టిన భూములకు రక్షణ ఏది ?అన్నవరపు

◆సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య మణుగూరు20: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర పు కనకయ్య

Read More »

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

 Don't Miss this News !