+91 95819 05907

బీడీలు అమ్ముకునే వారిని ఎలా పార్టీలో జాయిన్ చేయించుకున్నవ్ సీఎం సాబ్: దానం నాగేందర్ పై అనర్హత వెయిట్ వేయాలి

బీడీలు అమ్ముకునే వారిని ఎలా పార్టీలో జాయిన్ చేయించుకున్న సీఎం సాబ్: దానం నాగేందర్ పై అనర్హత వెయిట్ వేయాలి
నేటి గదర్ న్యూస్, హైదరాబాద్:
CM కేసీఆర్ ఆదేశాల మేరకు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో TG శాశన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని BRS ఎమ్మెల్యే లు పాడి కౌశిక్ రెడ్డి తో పాటు మరి కొందరు MLA లు కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టీ లోకి వెళ్ళటం సమంజసం కాదు..CMరేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ పిలుపునిచ్చారని గుర్తు చేశారు.అదే రేవంత్ రెడ్డి దానం ను బీడీ లు అమ్ముకునే వాడు అని వేల పంది ప్రజలలో ప్రకటన చేసి ఇప్పుడెలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకున్నారని మండిపడ్డారు.ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్న CM అదే బీడీలు అమ్మిస్తారా?మూడు నెలలో పార్టీ మారిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పింది స్పష్టం చేశారు.
నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడటం సరికాదు
మేము ఒక అడుగు వెనకడుగు వేశాం అంటే నాలుగు అడుగులు ముందు కు వేస్తాం
ఒక దెబ్బ మీరు కొట్టారు, మేము కొట్టడానికి సిద్దంగా ఉన్నాం
మీరు గేట్లు తెరిచారని అంటున్నారు మేము తెరిచే టైం వచ్చింది తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం అని వారు ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !