+91 95819 05907

బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి : భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే- ఏఎస్ఆర్)

★బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు భారతీయ జనత పార్టీని తన్ని తరమండి

★బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బిజెపితో అంటకాగే పార్టీలన్నింటినీ తన్ని తరమండి.

★సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను తన్ని తరమండి
★ ప్రతిపక్ష పార్టీలను నిలదీయండి

★భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే- ఏఎస్ఆర్)

నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
75 ఏళ్ళు దాటిన స్వతంత్ర దేశంలో ఎన్నికలు పేదల బతుకులు ఏమి మార్చాయో. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేదలకు ఏమి మేలు వేసిందో పాలకు లు చెప్పాలని సిపిఐ మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం మావోయిస్టు ఆజాద్ పేరుమీద ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును దుయ్యబట్టారు. పెట్టుబడి దారులు, సాధూజ్యవాద ఏజెంట్లు ఎన్నికల్లో గెలిచి లేక్కలేనన్ని కోట్లు ఆస్తి పాస్తులకు కూడ బెట్టుకునేందుకు ఈ ఎన్నికలు పనికి వచ్చాయే తప్ప ప్రజల కష్టాలు, సమస్యలు పరిష్కరించి దేశం అభివృద్దికి ఏమాతం ఉపయోగపడలేదప్ప నగ్నసత్యం ప్రజలు గమనించాలి అని అన్నారు. ఈ క్రమంలో మళ్ళీ కల్లబొల్లి మాటలు, అమలు కానీ హామీలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ వైఎస్ ఆర్, టీడీపీ పార్టీలు ప్రజల వద్దకు ఓట్టడిగేందుకు వస్తున్నాయి. ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దేశంలో, రాష్ట్రాల్లో ప్రజల శ్రమను దోపిడి చేస్తూ అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనుక్కునే పార్టీలు ఉన్నంత కాలం దేశం బాగుపడడు. వేలకోట్ల రూపాయలు సంపాదించిన పార్లమెంట్ నాయకులు తమ ఆస్తులను సంపద లక్షల కోట్ల దేశ రాష్ట్రాల సంపద దోపిడిదారులకు కార్పొరేట్లను అందాలమెక్కించే పనిలో రాజకీయాలు బీజీగా ఉన్నాయి. ఎన్నికలలో వారు ఇస్తున్న హామీలు అన్ని నీటి బుడగలు గానే తేలిపోతున్నాయి. సోషల్ మీడియాను తమ గుప్పిట్లో ఉంచుకొని దేశంలో, రాష్ట్రాలలో లలో ప్రజల భూమి, తాగునీరు, విద్య వైద్యం నిమిుద్యోగం ఆకలి సమస్యల పరిష్కార చేయకుండానే మరోవైపు ఆర్థిక సంక్షోభం తాండవస్తుంటే సమస్యలు పరిష్కారం అయినట్లుగానే మీడియా బ్రమింప చేస్తున్నారు. మరోవైపుగా సహజ వనరులను దోచి పెట్టడానికి వేలకోట్ల అతికి పాల్పడుతున్న కేంద్రంలో పరేంద్ర మోడీ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను ఎవ్వరు పట్టించుకోరు వారి దేశ భక్తులుగా పూజించే పరిస్థితిని మీడియా కల్పిస్తుంది. వీరు గత 60 సంవత్సరాలుగా పరిపాలనలో దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్, కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి లు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలు కొనసాగించిన విధానాలు దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అసంతృప్తిని రేకెత్తిస్తుంది. ప్రజాస్వామ్యం అనేది లేకుండా మత ఉన్మాద ఎజెండా ప్రజలను విభజన గురిచేస్తూ ప్రజా సంక్షేమాన్ని ప్రక్కకు పెట్టి కార్పొరేట్ బూర్జువా సామ్రాజ్యవాద వద్ద ప్రయోజనాల కోసం పాటుపడుతూ ప్రశ్నించే ప్రజలను ఉద్యమకారులను రచయితలను అన్నభ తేడా లేకుండా అణివివేయడం జరుగుతుంది.

ప్రతిపక్షాలను సైతం అనేక సాకులతో వేధింపులకు గురిచేస్తుంది. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వానికి అడ్డు తగలకుండా చేస్తే ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై ప్రజా సంఘాలపై పౌర హక్కుల పై దాడి వేస్తున్నాయి. ప్రజలను పట్టించుకోకుండా పాజా చేస్తాం అని బహిరంగంగా ప్రకటిస్తున్నాయి. మరోవైపు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న మావోయిస్టు పార్టీపై సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడికి పాల్పడుతుంది. మావోయిస్టు పార్టీపై, విప్లవ ప్రజా సంఘాలపై, విప్లవ ప్రజాస్వామ్య ప్రగతిశీల సంస్థలపై, మత మైనారిటీ పీడిత బాదుల సంస్థలపై నిషేధాన్ని విధించి ఉపా వంటి నిర్బంధ చట్టాలను విధించి ఎన్ఐఏ దాడులుచేపిస్తుంది. మరోపక్క ఉద్యమ ప్రాంతాలలో పారా మిలిటరీ కమాండో క్యాంపులను వేసి ప్రజలపై మహిళలపై దాడులు అత్యాచారాలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా కార్మిక కర్షక మధ్యతరగతి మహిళ దళిత ఆదివాసి మత మైనారిటీ విద్యార్థి యువజన మేధావులపై సకల పీడిత ప్రజలపై బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు దాడులు కొనసాగిస్తున్నాయి.

**మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖలో పేర్కొన్న అంశాలు ఇవే**

* బూటకపు ఎన్నికలను బహిష్కరించండి బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టు BJP పార్టీని తన్ని తరమండి.

* బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టు బిజెపికి అంటకాగే పార్టీలన్నింటినీ తన్ని తరమండి.

* సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేసే ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించండి.
* ఓట్ల కోసం వచ్చే ఇతర ఎన్నికల పార్టీలను నిలదీయండి. విప్లవ ప్రజా అధికార సంస్థలను నిర్మాణం చేద్దాం కాపాడుకుందాం బలోపేతం చేద్దాం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !