+91 95819 05907

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయం:Brs భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

*💥ఫ్లాష్ న్యూస్💥*
*సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ మంత్రులకు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కౌంటర్..*

కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తే కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారు.

ఆవేశం, ఆందోళన లో కాంగ్రెస్ మంత్రులు తమ గతం మరిచిపోయి మాట్లాడుతున్నారు.

1. కెసిఆర్ క్షమాపణ చెప్పి , ముక్కు నేలకు రాసి నల్లగొండలో పర్యటన చేయాల అన్న మంత్రులు కోమటిరెడ్డి. వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి లు 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన పాపాలు మరిచిపోయినట్టు ఉన్నారు. :- రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే
2. నల్లగొండ జిల్లాలో ప్లోరైడ్ భూతాన్ని ప్రారదోలి ప్రజల దాహార్తిని ⁠తీర్చినoదుకు కెసిఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలా ? రేగా
3. ⁠50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మంత్రులందరూ నల్లగొండలోనే ఉండి ఫ్లోరైడ్ భూతాన్ని పట్టించుకోక ప్రజల జీవితాలతో ఆడుకున్ననoదుకు సిగ్గుపడాలిసింది పోయి కెసిఆర్ పై ఎదురు దాడి చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు… రేగా
4. సాగర్ జలాలు నల్లగొండకు కూడా ఇవ్వడం చేత మీకు కేసీఆర్ ను విమర్శించే అర్హత ఉందా..?
5. మూడు జిల్లాలు ఏర్పాటు చేసి, మూడు మెడికల్ కాలేజీ లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు.
6. మీ కాంగ్రేస్ హయాం లో కరెంటు లేక చీకట్లు ఉంటే, కేసీఆర్ గారు సీఎం అయ్యాక 4 వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టింది కేసీఆర్..
7. మీ మోసాలను, అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారు..
8. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారు ..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !