+91 95819 05907

100 రోజుల కాంగ్రెస్ పాలనకే ఇన్ని సిత్రాలు ఐతే…5 సంవత్సరాలలో ప్రజలు ఇంకెన్ని చూస్తారో:REGA

★ రెండు లక్షల రుణమాఫీ పై మాట తప్పి మాట మార్చిన మంత్రి Uttham
★ ఇచ్చిన హామీలు అమలు చేయక ఎన్నికల బూచి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
★ ఇగురు వలె చిగురిస్తాం… ప్రజల కోసం పులి వలే గాందిస్తాం హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పై పోరాడుతాం
★ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న BRS ది ప్రజల పక్షమే
◆BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు REGA KANTHARAO
నేటి గద్దర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:100 రోజుల కాంగ్రెస్ పాలనకే ఇన్ని సిత్రాలు జరిగితే…5 సంవత్సరాలలో ప్రజలు ఇంకెన్ని చూస్తారో అని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును BRS పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు దుయ్యబట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఫైర్🔥 అయ్యారు. రేగా చేసిన కామెంట్స్ ఇలా ఉన్నాయి👇

🔥రెండు లక్షల రుణమాఫీ పై మాట తప్పి మాట మార్చిన మంత్రి మొత్తం
🔥 ఇచ్చిన హామీలు అమలు చేయక ఎన్నికల బూచి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
✊కొత్త ఇగురు వలె చిగురిస్తాం… ప్రజల కోసం పులి 🐯వలే గాండ్రిస్తాం. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పై పోరాడుతాం.
🤝అధికారంలో ఉన్న ,ప్రతిపక్షంలో ఉన్న BRS ది ప్రజల పక్షమే .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !