+91 95819 05907

KARAKAGUDEM:నేటి నుంచి ఇంటింటికి తహశీల్దార్.

★ఓటు హక్కు అవగాహన కల్పించడమే లక్ష్యం:తహశీల్దార్ నాగ ప్రసాద్
నేటి గద్దర్ న్యూస్ , కరకగూడెం: పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ కరకగూడెం తాసిల్దార్ నాగ ప్రసాద్ వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తహశీల్దార్ అనే కార్యక్రమం తో ప్రజల వద్దకు వెళ్లి ఓటు హక్కు అవగాహనపై ప్రజలలో చైతన్యం తీసుకురావడం ఉద్దేశంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వింటూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రజలకు వజ్రాయుధంగా పనిచేస్తుందని, ఓటును అమ్ముకోకుండా అభివృద్ధి చేసే వారికే స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించే విధంగా ప్రజలలో చైతన్యం తీసుకొని వస్తామని ఆయన అన్నారు. బుధవారం నుంచి రోజుకు గ్రామపంచాయతీ చొప్పున 16 గ్రామ పంచాయతీలలో ఉన్న గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజేస్తామనిఆయన అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !