+91 95819 05907

KARAKAGUDEM: ఇంటింటికీ తహశీల్దార్

★ఓటు ప్రజల తలరాతను మార్చేది
★ప్రజలకు ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్న తహశీల్దార్
నాగప్రసాద్
నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం:ఇంటింటికీ తహశీల్దారు కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు బుధవారం చిరుమళ్ల,వట్టంవారిగుంపు గ్రామపంచాయతి పరిధిలోని గ్రామాలలో కరకగూడెం తహశీల్దారు నాగప్రసాద్ ఇంటింటికీ తిరుగుతూ ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఇంటింటికీ తహశీల్దార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం మండలంలోని 16 గ్రామపంచాయతిలో జరుతుందని,ప్రజలనుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య భారతంలో ఓటు ప్రజల తలరాతను మార్చేదన్నారు . అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తాసిల్దార్ సూచించారు . అలాగే ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది,గ్రామపంచాయతిల సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !