+91 95819 05907

KCR దిగిపోగానే తెలంగాణ ప్రజలకు ఎందుకు కష్టాలు వచ్చాయి?REGA

★ దళిత బంధు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో దళిత సోదరులు ఆలోచన చేయాలి
★ తెలంగాణ ప్రజలకు కరెంటు తాగునీటి కష్టాలు ఎందుకొచ్చాయి?
★ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి?
★ పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం మహబూబాద్ MP సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది.
★BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు REGA Kantharao
నేటి గద్దర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలను BRS పార్టీ గెలుస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన గురువారం సోషల్ మీడియా వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను విమర్శిస్తూ పలు పోస్టులు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధకులు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం నుండి దిగిపోగానే దళిత బంధు ఎందుకు ఆగిపోయిందో దళిత సమాజం ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వేల ఎకరాలను ఎందుకు పంట నష్టం వాటిల్లిందని, కరెంటు కష్టాలు, తాగునీటి కష్టాలు ఎందుకు ఉత్పన్నం అయ్యాయి ప్రజలు ఆలోచన చేయాలని REGA విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ సమయంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకుందని, ప్రజలే రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వినూతన ఆలోచనలు… అభివృద్ధిలో దూసుకుపోతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

*కలెక్టర్ నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం అభివృద్ధి బాటలో…* *వివిధ రంగాల్లో మార్గదర్శకంగా నిలుస్తున్న కలెక్టర్ జితేష్ వి. పాటిల్.* *పాలనలో తనదైన శైలితో ఉత్తమంగా.. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ.. ప్రజలకు సేవలు అందిస్తున్న

Read More »

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

 Don't Miss this News !