+91 95819 05907

KCR దిగిపోగానే తెలంగాణ ప్రజలకు ఎందుకు కష్టాలు వచ్చాయి?REGA

★ దళిత బంధు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో దళిత సోదరులు ఆలోచన చేయాలి
★ తెలంగాణ ప్రజలకు కరెంటు తాగునీటి కష్టాలు ఎందుకొచ్చాయి?
★ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి?
★ పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం మహబూబాద్ MP సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది.
★BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు REGA Kantharao
నేటి గద్దర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలను BRS పార్టీ గెలుస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన గురువారం సోషల్ మీడియా వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను విమర్శిస్తూ పలు పోస్టులు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధకులు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం నుండి దిగిపోగానే దళిత బంధు ఎందుకు ఆగిపోయిందో దళిత సమాజం ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వేల ఎకరాలను ఎందుకు పంట నష్టం వాటిల్లిందని, కరెంటు కష్టాలు, తాగునీటి కష్టాలు ఎందుకు ఉత్పన్నం అయ్యాయి ప్రజలు ఆలోచన చేయాలని REGA విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ సమయంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకుందని, ప్రజలే రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !