+91 95819 05907

KCR దిగిపోగానే తెలంగాణ ప్రజలకు ఎందుకు కష్టాలు వచ్చాయి?REGA

★ దళిత బంధు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో దళిత సోదరులు ఆలోచన చేయాలి
★ తెలంగాణ ప్రజలకు కరెంటు తాగునీటి కష్టాలు ఎందుకొచ్చాయి?
★ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి?
★ పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం మహబూబాద్ MP సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది.
★BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు REGA Kantharao
నేటి గద్దర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలను BRS పార్టీ గెలుస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన గురువారం సోషల్ మీడియా వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను విమర్శిస్తూ పలు పోస్టులు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధకులు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం నుండి దిగిపోగానే దళిత బంధు ఎందుకు ఆగిపోయిందో దళిత సమాజం ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వేల ఎకరాలను ఎందుకు పంట నష్టం వాటిల్లిందని, కరెంటు కష్టాలు, తాగునీటి కష్టాలు ఎందుకు ఉత్పన్నం అయ్యాయి ప్రజలు ఆలోచన చేయాలని REGA విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ సమయంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకుందని, ప్రజలే రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !