+91 95819 05907

నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు.బూటకపు ఎన్ కౌంటర్లకు కాంగ్రెస్ ,CM రేవంత్ బాధ్యత వహించాలి

🔥 ములుగు ఎస్పీ కనుసన్నల్లోనే ఈ ఎన్ కౌంటర్ల పరంపర

🔥 పూజార్ కాంకేర్ మృతులకు లాల్ సలాం
🔥మావోయిస్టులపై అటు తెలంగాణ. ఇటు చత్తీసద్ మహారాష్ట్ర పోలీసులు రాజ్యహింసకు తెగబడుతున్నారు
🔥ఆదివాసీ ఉద్యమాలను రాక్షసంగా అనగదొక్కు తున్నారు
🔥భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్)
నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:బూటకపు ఎన్ కౌంటర్లకు కాంగ్రేసే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ శనివారం ఆజాద్ పేరు మీద ప్రకటన విడుదల చేసింది.
ఏ పార్టీ అధికారంలో ఉన్న రాజ్యం స్వభావం మారదని, ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టులపై అటు తెలంగాణ. ఇటు చత్తీసద్ మహారాష్ట్ర పోలీసులు రాజ్యహింసకు తెగబడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు .కార్పోకేట్ కంపనీల అడుగులకు మరుగులొత్తేలా వారు పనిచేస్తున్నారు. ఈ హింసలో పార్టీలది ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీ లది ఒకటే వ్యూహం, ఒకటే దారి. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యం తో పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నా పాలించే విధానంలో ఎలాంటి మార్పూ లేదని అన్నారు.అదివాసీ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజాలు, వనరులను పెద్ద పెద్ద కంపనీలకు, సామ్రాజ్య వాద తొత్తులకు గుండుగుర్తగా తాకట్టు పెట్టే క్రమంలో అక్కడ ఉన్న ఆదివాసీ ఉద్యమాలను రాక్షసంగా అనగదొక్కు తున్నారు. దండకారణ్యం అంతా పోలీసు ర్యాంపులతో విలపిస్తున్నాయి. ఓ పక్క డ్రోన్లు, హెలీకాప్టర్లలో ఆకాశ మార్గంగుండా దాడులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర సరిహద్దులో ముగ్గురు కామ్రేడ్స్ పై విష ప్రయోగం చేసి పట్టుకొని అతి కిరాతకంగా హింసించి ఎస్ కౌంటర్ కథంల్లారు. ఈ రోజు బీజాపూర్ జిల్లా డిసూర్ బ్లాక్ పూజారికాంకేర్ తెలంగాణ గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ. కోలా పోలీసులకి ,మావోయిస్టులకు మధ్య జరిగిన భయంకర యుద్ధంలో మా కామ్రేడ్స్ ముగ్గురు అమరులయ్యారని తెలిపారు. తెలంగాణ ఎస్ జెడ్పీ సభ్యులు కామ్రేడ్ సాగర్ తో పాటు కామ్రేడ్ మణిరాం (ఏపీఎం) మరో కామ్రేడ్ ముగ్గురూ అమరులయ్యారు. వారికి మావోయిస్టు పార్టీ విప్లవ జ్యోహార్లు అర్పిస్తుంది. వారి పోరాట పటిమను కొనియాడుతూ వారికి లాల్ సలామ్ తెలుపుతుంది. వారి ఎన్ కౌంటర్ కారకులైన ములుగు ఎస్సీ. పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా పరిపాలించిన కేసీఆర్ మావోయిస్టు ఎజెండానే తన తండాలని అధికారం చేపట్టాక మావోయిస్టు నిర్మూలించడానికి ఒక నియంతగా వ్యవహరించాడు. అదే తరహాలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను పరిరక్షిస్తానని ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతానని చెప్పి మావోయిస్టు పార్టీపై తన పోలీసు బంగాంతో దాడులు చేసిస్తూ పాలించే వాళ్ళంతా ఒకే గూటి పక్షులని రాజ్యహింసలో ఒకడిని మంచిన వాడు ఇంకొకడు అన్నట్లు కార్పోరేట్ ఏజెంట్లే పని రుజువు చేసుకున్నడు. ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో మా కామ్రేడ్స్ పై ములుగు జిల్లా ఎస్సీ పథకం రచించి ఈ ఎన్ కౌంటర్ కు పాల్పడ్డాడు. తప్పకుండా ఈ ఎన్కౌంటర్ కు నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !