+91 95819 05907

వడదెబ్బ ప్రాణం తీస్తుంది. జాగ్రత్తలు పాటించాలి

★చింతలపాడు గొత్తి కోయ గ్రామంలో వైద్య శిబిరం
★ వడదెబ్బ నివారణకు సూచనలు
★ పలువురు రోగులకు వైద్య పరీక్షలు. ఉచిత మందులు అందజేత.
★పినపాక PHC సంచార వైద్యులు అనిల్ కుమార్

నేటి గద్ధర్ న్యూస్,పినపాక నియోజకవర్గ ప్రతినిధి:వడదెబ్బ ప్రాణం తీస్తుంది. జాగ్రత్తలు పాటించాలి అని పినపాక PHC సంచార వైద్యులు అనిల్ కుమార్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మారుమూల చింతలపాడు గొత్తి కోయ గ్రామంలో. శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులను పరీక్షించారు. మందులు అందజేశారు. అనంతరం ఆరోగ్యం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి పలు సూచనలు చేశారు. వేసవికాలంలో ఉష్ణతాపం పెరగడంతో వడదెబ్బ నివారణకు పాటించవలసిన జాగ్రత్తలు వివరించారు.ఎండలో ఎక్కువగా తిరగరాదు.తగినన్ని నీళ్ళు తాగాలి.వేసవికాలంలో వదులైన నూలు దుస్తులు ధరించాలి.కారం, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలి.ధ్యానం లేదా యోగాను ప్రాక్టీస్ చేయండి. తగినంత నిద్ర పొందండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి అని ఎడ్యుకేట్ చేశారు. వడదెబ్బ బారిన పడిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పీహెచ్సీలో వైద్యం చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ రాజ మనేశ్వరి, ANM కృష్ణవేణి, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టిన భూములకు రక్షణ ఏది ?అన్నవరపు

◆సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య మణుగూరు20: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర పు కనకయ్య

Read More »

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

 Don't Miss this News !