+91 95819 05907

కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యే డా. తెల్లం

★ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి
★ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10/10 కాంగ్రెస్
★పంతం నెగ్గించుకున్న పొంగులేటి
★ ద్వందనీతి పాటిస్తున్న కాంగ్రెస్ పార్టీ:BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం
★ పొందేం వీరన్న కు ద్రోహం చేసింది ఆ పార్టీ వారేనా?
◆Mla డా. ఎల్లంపై అనర్హత వేటు వేయాలి:BRS భద్రాద్రి జిల్లా అధ్యక్షులు REGA Kantharao

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు BRS పార్టీకి సవాల్ విసిరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకుంటానని శబదం పూనిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తన పంతం నెగ్గించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న ఏకైక స్థానం భద్రాచలం సైతం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరింది. భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు CM రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు MLAడాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. ఇది ఇలా ఉండగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొందేం వీరయ్య ఓడిపోవడానికి ఆ పార్టీ నాయకులే కారణమయ్యారా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ పొందేం వీరయ్య గెలిచి ఉంటే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని కుతంత్రంతో ఆ పార్టీలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ అగ్రకులాల వారు ఆదివాసి బిడ్డ పొందేం ఓటమికి కారణమయ్యారని ఆదివాసీలు ఆదివాసి సంఘాలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మంత్రి పొంగులేటి మాత్రం తన పంతం నెగ్గించుకున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టిన భూములకు రక్షణ ఏది ?అన్నవరపు

◆సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య మణుగూరు20: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర పు కనకయ్య

Read More »

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

 Don't Miss this News !