+91 95819 05907

కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యే డా. తెల్లం

★ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి
★ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10/10 కాంగ్రెస్
★పంతం నెగ్గించుకున్న పొంగులేటి
★ ద్వందనీతి పాటిస్తున్న కాంగ్రెస్ పార్టీ:BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం
★ పొందేం వీరన్న కు ద్రోహం చేసింది ఆ పార్టీ వారేనా?
◆Mla డా. ఎల్లంపై అనర్హత వేటు వేయాలి:BRS భద్రాద్రి జిల్లా అధ్యక్షులు REGA Kantharao

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు BRS పార్టీకి సవాల్ విసిరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకుంటానని శబదం పూనిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తన పంతం నెగ్గించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న ఏకైక స్థానం భద్రాచలం సైతం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరింది. భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు CM రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు MLAడాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. ఇది ఇలా ఉండగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొందేం వీరయ్య ఓడిపోవడానికి ఆ పార్టీ నాయకులే కారణమయ్యారా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ పొందేం వీరయ్య గెలిచి ఉంటే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని కుతంత్రంతో ఆ పార్టీలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ అగ్రకులాల వారు ఆదివాసి బిడ్డ పొందేం ఓటమికి కారణమయ్యారని ఆదివాసీలు ఆదివాసి సంఘాలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మంత్రి పొంగులేటి మాత్రం తన పంతం నెగ్గించుకున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

 Don't Miss this News !