+91 95819 05907

KARAKAGUDEM:ఓటు చైతన్యం.. 100 శాతంలక్ష్యం

★తహశీల్దార్ నాగప్రసాద్
నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం:ఇంటింటికీ తహశీల్దారు కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు సోమవారం తాటి గూడెం, రఘునాధపాలెం,గ్రామపంచాయతి పరిధిలోని గ్రామాలలో కరకగూడెం తహశీల్దారు నాగప్రసాద్ ఇంటింటికీ తిరుగుతూ ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ. ఇంటింటికీ తహశీల్దార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లలో ఓటు చైతన్యం తీసుకువచ్చి నూరు శాతం ఓటు లక్ష్యం గా ఈ కార్యక్రమం మండలంలోని 16 గ్రామపంచాయతిలో నిర్వహించడం జరుగుతుందని,ప్రజలనుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య భారతంలో ఓటు ప్రజల తలరాతను మార్చేదన్నారు . అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తాసిల్దార్ సూచించారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది,నరేష్, కృష్ణ,గ్రామపంచాయతిల సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !