+91 95819 05907

మీ ఓటు మీ బంగారు భవిష్యత్తుకు బాటలు

★ఓ2 జీవుల మనుగడకు ప్రాణవాయువు
★ ప్రజాస్వామ్యం మనుగడకు ఓటు ప్రాణవాయువు
★ పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చేయడమే మా లక్ష్యం
★ కరకగూడెం తహసిల్దార్ నాగప్రసాద్
నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం:ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశం మీ ఇంటికి మీ తహశీల్దారు కార్యక్రమం కరకగూడెం తహశీల్దారు నాగప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం బుధవారం 7వ రోజు చేరుకుంది.ఈ సందర్భంగా తహశీల్దార్ ప్రజల వద్దకు వెళ్ళి ఓటువిలువ వివరిస్తూ ముందుకు సాగారు.అనంతరం అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఓటు మీ భవిష్యత్తు కు బంగారు బాటలు వేస్తుందన్నారు .ప్రతి ఒక్క పౌరుడు ఓటుపై అవగాహన కలిగిఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమం మండలం లోని 16 గ్రామపంచాయతి లలో అన్ని గ్రామలో కొన సాగుతుందని,ఈ కార్యక్రమనికి ప్రజలనుండి విశేష స్పందన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !