+91 95819 05907

రంజాన్ వేడుకలలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

* ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన REGA
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:జిల్లా ముస్లిం మైనార్టీ సోదరులందరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS అధ్యక్షులు, మాజీ MLA ఎమ్మెల్యే రేగా కాంతారావు రావు గురువారం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మణుగూరు లో రంజాన్ పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రేగా కాంతారావు స్వయంగా ఆయన ముస్లిం ఆత్మీయ సోదరుల ఇళ్లలోకి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతికి, ప్రేమకు, పవిత్ర సంకల్పానికి చిహ్నం రంజాన్ పండగ అన్నారు. నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి, ఇంతటి ఓపికతో ఉపవాసాలు చేసిన మీ అందరికీ అల్లా ఆశీర్వాదం ఉంటుందన్నారు.
జీవిత అశయాలు నెరవేరేలా అల్లా ఆశీర్వదించాలని మనసారా కోరారు. మీ ప్రార్థనలు సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయన్నారు. ముస్లిం సోదరులను కలిసి పండగలో పాలుపంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు కోఆప్షన్ సభ్యులు సయ్యద్ జావేద్ పాషా,నర్సన్న, కూనవరం మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ, మాజీ సర్పంచ్ ఏ ని క ప్రసాద్, బీ ఆర్ఎస్ నాయకులు పద్దం శ్రీనివాస్, గుర్రం సృజన్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !