+91 95819 05907

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు

నేటి గధర్ న్యూస్, జూలూరుపాడు మండల కేంద్రంలో డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అణగారిన కులాల వారు స్వాతంత్ర్యంగా తిరగ గలుగుతున్నామని కొనియాడారు. ఆయనకు ఉన్నటువంటి మేధాశక్తితో ముందస్తు ఆలోచనతో తీసుకొచ్చిన రిజర్వేషన్ చాలా అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ టీఎస్, మాల మహానాడు, ఎం ఎస్ పి, సంఘాల జిల్లా నాయకులు చెంగల గురునాథం, చాపలమడుగు రామ్మూర్తి, మోదుగు రామకృష్ణ, వీరస్వామి, మండల అధ్యక్షులు దెబ్బెందుల సాయి, దామెర్ల సుధాకర్, మోదుగు మణికుమార్, చాపలమడుగు నరసింహారావు, దేవరకొండ కిరణ్, ఇల్లంగి తిరపతి, పోతురాజు రామారావు, కంచపోగు నరసింహారావు, ఇడుపుల రాజు, మంద నరసింహారావు, పోతురాజు ఆనందరావు, నారపోగు నరసింహారావు, కాకటి కృష్ణ, గోలి నరేష్, పాముల రఘు, శ్రీను, నరేష్, ప్రవీణ్, రమేష్, వెంకటేష్, నరేష్, పెద్ద నరసింహారావు, చంటి, మందకృష్ణ, లక్ష్మీనారాయణ, నాగరాజు, రవి, శ్యాము, గోపి, తిరుపతిరావు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసిన తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం

Read More »

ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టిన భూములకు రక్షణ ఏది ?అన్నవరపు

◆సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య మణుగూరు20: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర పు కనకయ్య

Read More »

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

 Don't Miss this News !