+91 95819 05907

ప్రాణాలు పోతే కానీ స్పందించరా?CPI ml-mass line

★తీరు మార్చుకోని పర్ణాశాల బోటు నిర్వహణా యాజమాన్యం

★ అధికారుల మెతకవైఖరి, నిర్లక్ష్య ధోరణి అమ్యమ్యాలకు ఆశపడేనా?

★భక్తుల, పర్యాటకుల, ప్రజల ప్రాణాలు తో చెలగటం ఆడటం దుర్మార్గం

★ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పర్ణశల బోటు షికారు నిర్వహణను రద్దు చెయ్యాలి లేదా
నిబంధనల పాటిస్తూ అధికారుల సమక్షంలో బోటు నిర్వహణా జరిగేలా ఖటిన చర్యలు తీసుకోవాలి :CPI(ML) మాస్ లైన్

ఇప్పటికీ ప్రజల ప్రాణాల పట్ల, ప్రజల భద్రత పట్ల, పర్ణశాల ప్రతిష్ఠ పట్ల సంబంధిత అధికారులు శ్రద్ధ చూపకపోతే ఉద్యమం చెయ్యడం తథ్యం

CPI(ML) మాస్ లైన్ పార్టీ దుమ్ముగూడెం మండల కమిటీ
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పర్ణశాల బోటు పర్యాటకుల కు రక్షణ కల్పించాలి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ దుమ్ముగూడెం మండల కమిటీ డిమాండ్ చేసింది పర్ణశాల పుణ్యక్షేత్రం వద్ద నడుపుతున్న బోటు కాంట్రాక్టు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని వారిపై ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ దుమ్ముగూడెం మండల కార్యదర్శి సాయన్న అన్నారు. బోటు నిర్వాహకులు గత కొన్ని రోజుల క్రితం పర్యాటకులకు రక్షణ లేకుండా నడుపుతున్నారని సోషల్ మీడియా ద్వారా అధికారులకు తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కాంట్రాక్టర్ పై చర్య తీసుకోలేదు బోటు పర్యాటకులకు రక్షణ కల్పించాలని అన్నారు పర్యాటక ప్రాంతమైన బోటు రేవులో తక్షణ రక్షణ కోసం ఏఎన్ఎం కానిస్టేబులు మంచినీళ్లు నీడ ఏర్పాటు చేయాలని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్పందించని ఎడల ప్రజల పక్షాన సిపిఐ ఎంఎల్ మాసులను పార్టీ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో mass line భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్, మండల కార్యదర్శి సాయన్న మాట్లాడారు. నారాయణ భీమరాజు తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !