+91 95819 05907

ప్రాణాలు పోతే కానీ స్పందించరా?CPI ml-mass line

★తీరు మార్చుకోని పర్ణాశాల బోటు నిర్వహణా యాజమాన్యం

★ అధికారుల మెతకవైఖరి, నిర్లక్ష్య ధోరణి అమ్యమ్యాలకు ఆశపడేనా?

★భక్తుల, పర్యాటకుల, ప్రజల ప్రాణాలు తో చెలగటం ఆడటం దుర్మార్గం

★ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పర్ణశల బోటు షికారు నిర్వహణను రద్దు చెయ్యాలి లేదా
నిబంధనల పాటిస్తూ అధికారుల సమక్షంలో బోటు నిర్వహణా జరిగేలా ఖటిన చర్యలు తీసుకోవాలి :CPI(ML) మాస్ లైన్

ఇప్పటికీ ప్రజల ప్రాణాల పట్ల, ప్రజల భద్రత పట్ల, పర్ణశాల ప్రతిష్ఠ పట్ల సంబంధిత అధికారులు శ్రద్ధ చూపకపోతే ఉద్యమం చెయ్యడం తథ్యం

CPI(ML) మాస్ లైన్ పార్టీ దుమ్ముగూడెం మండల కమిటీ
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పర్ణశాల బోటు పర్యాటకుల కు రక్షణ కల్పించాలి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ దుమ్ముగూడెం మండల కమిటీ డిమాండ్ చేసింది పర్ణశాల పుణ్యక్షేత్రం వద్ద నడుపుతున్న బోటు కాంట్రాక్టు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని వారిపై ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ దుమ్ముగూడెం మండల కార్యదర్శి సాయన్న అన్నారు. బోటు నిర్వాహకులు గత కొన్ని రోజుల క్రితం పర్యాటకులకు రక్షణ లేకుండా నడుపుతున్నారని సోషల్ మీడియా ద్వారా అధికారులకు తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కాంట్రాక్టర్ పై చర్య తీసుకోలేదు బోటు పర్యాటకులకు రక్షణ కల్పించాలని అన్నారు పర్యాటక ప్రాంతమైన బోటు రేవులో తక్షణ రక్షణ కోసం ఏఎన్ఎం కానిస్టేబులు మంచినీళ్లు నీడ ఏర్పాటు చేయాలని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్పందించని ఎడల ప్రజల పక్షాన సిపిఐ ఎంఎల్ మాసులను పార్టీ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో mass line భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్, మండల కార్యదర్శి సాయన్న మాట్లాడారు. నారాయణ భీమరాజు తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !