+91 95819 05907

సాయి ఎక్సలెంట్ విద్యార్థులు ప్రభంజనం

◆ అభినందించిన మాజీ MEO మద్దిశెట్టి వెంకటేశ్వరరావు నేటి గద్దర్ న్యూస్
జూలూరుపాడు :
మండల కేంద్రము నందు 5వ తరగతి ప్రవేశం కొరకు గురుకుల పరీక్షలలో అత్యధిక సీట్లు సాధించిన 50 మంది సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్దిని, విద్యార్థులను అభినందించిన మాజీ ఏం ఈ ఓ మద్దిశెట్టి వెంకటేశ్వర రావు గారు, జూలూరూపాడు మండల కేంద్రం పరిధిలోని సాయి ఎక్సలెంట్ విద్యాలయం నందు ఫిబ్రవరి 11న గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష నందు 50 మంది విద్యార్దులు సీట్లు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రం నందు సాయి ఎక్సలెంట్ విద్యాలయం ప్రతి సంవత్సరం నవోదయ, గురుకులంలో సాయి ఎక్సలెంట్ విద్యాలయం సీట్లు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు.‌ సీట్లు సాధించిన విద్యార్దిని, విద్యార్దులు అందరూ హాస్టల్ లో చేరి మీ బంగారు భవిష్యత్ కు పునాదులు వేసుకొని బాగా చదివి భావి భారతదేశానికి రేపటిపౌరులుగా నిలబడి మంచి ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ శారద దేవి మాట్లాడుతూ మా సంస్థ నందు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శిక్షణ తో పాటు గ్రామ స్థాయిలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అనేక కాంపిటీటివ్ ఎగ్జామ్ లో సీట్లు సాధించి జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు ఇచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లి దండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024-25 విద్య సంవత్సరానికి గాను సిబిఎస్ఇ మరియు కేరళ టీచర్స్ చే విద్యా బోధన సాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్లు హుస్సేన్, శివ కుమారి నరసింహారావు భద్రం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయలు సత్యవతి, నబీన సరిత దుర్గ భవాని అనిత సింధూ మోహన్ మణిదీప్, శాంతమ్మ , భారతమ్మ, కృష్ణయ్య లు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !