+91 95819 05907

సాయి ఎక్సలెంట్ విద్యార్థులు ప్రభంజనం

◆ అభినందించిన మాజీ MEO మద్దిశెట్టి వెంకటేశ్వరరావు నేటి గద్దర్ న్యూస్
జూలూరుపాడు :
మండల కేంద్రము నందు 5వ తరగతి ప్రవేశం కొరకు గురుకుల పరీక్షలలో అత్యధిక సీట్లు సాధించిన 50 మంది సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్దిని, విద్యార్థులను అభినందించిన మాజీ ఏం ఈ ఓ మద్దిశెట్టి వెంకటేశ్వర రావు గారు, జూలూరూపాడు మండల కేంద్రం పరిధిలోని సాయి ఎక్సలెంట్ విద్యాలయం నందు ఫిబ్రవరి 11న గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష నందు 50 మంది విద్యార్దులు సీట్లు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రం నందు సాయి ఎక్సలెంట్ విద్యాలయం ప్రతి సంవత్సరం నవోదయ, గురుకులంలో సాయి ఎక్సలెంట్ విద్యాలయం సీట్లు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు.‌ సీట్లు సాధించిన విద్యార్దిని, విద్యార్దులు అందరూ హాస్టల్ లో చేరి మీ బంగారు భవిష్యత్ కు పునాదులు వేసుకొని బాగా చదివి భావి భారతదేశానికి రేపటిపౌరులుగా నిలబడి మంచి ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ శారద దేవి మాట్లాడుతూ మా సంస్థ నందు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శిక్షణ తో పాటు గ్రామ స్థాయిలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అనేక కాంపిటీటివ్ ఎగ్జామ్ లో సీట్లు సాధించి జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు ఇచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లి దండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024-25 విద్య సంవత్సరానికి గాను సిబిఎస్ఇ మరియు కేరళ టీచర్స్ చే విద్యా బోధన సాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్లు హుస్సేన్, శివ కుమారి నరసింహారావు భద్రం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయలు సత్యవతి, నబీన సరిత దుర్గ భవాని అనిత సింధూ మోహన్ మణిదీప్, శాంతమ్మ , భారతమ్మ, కృష్ణయ్య లు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

 Don't Miss this News !